ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా పేటీఎం (మాతృ సంస్థ ONE 97 -COMMUNICATIONS LIMITED) కంపెనీ షేర్ 12 శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. అయితే ఆర్బీఐ ఎందుకు...
CORPORATE NEWS
గత కొన్ని రోజలుగా డల్గా ఉన్న జూబిలియంట్ ఫుడ్ స్టాక్ ఇవాళ లోయర్ సర్క్యూట్ వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్ క్రితం ముగింపు రూ. 2864 కాగా,...
పేటీఎం షేర్ లిస్టింగ్ సమయం నుంచి ఇన్వెస్టర్లకు షాక్లపై షాక్లు తగులుతున్నాయి. షేర్ ధర ఏ మాత్రం పెరిగినా... తీవ్ర ఒత్తిడి వస్తోంది. తాజాగా ఆర్బీఐ విధించిన...
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ను కొనుగోలు చేసేందుకు ప్రముఖ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. రుణదాతలు ఈ కంపెనీని అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు...
బీమారంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ చైర్మన్గా కేంద్ర ఆర్థిక సేవల శాఖ మాజీ కార్యదర్శి దేబశిశ్ పాండాను నియమించారు. ఈ పదవిలో దేబశిశ్ పాండా మూడేళ్ళు ఉంటారు....
బ్యాంకుల రుణాల ఎగవేత కేసుల్లో మొన్ననే ఏబీజీ షిప్యార్డ్ రికార్డు సృష్టించింది. ఏకంగా రూ. 22000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి... నంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. కాని...
మరికొద్ది రోజుల్లో స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించేందుకు లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలనుకున్న పేటీఎంకు ఆర్బీఐ షాక్ ఇచ్చింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రారంభించాలంటే పేమెంట్స్ బ్యాంక్కు...
కోర్టు వివాదాలు నడుస్తున్నా ఫ్యూచర్స్ స్టోర్స్ను తన ఆధీనంలో తీసుకున్న రిలయన్స్ రీటైల్..ఇపుడు అక్కడ తన షో రూమ్లను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటిదాకా 950 ఫ్యూచర్...
దాదాపు 23 ఏళ్ళ తరవాత అమెజాన్ కంపెనీ తన షేర్లను విభజించాలని నిర్ణయించింది. వాటాదారుల దగ్గర ఉన్న ప్రతి ఒక షేరుకు 19 అదనపు షేర్లు ఇవ్వాలని...
స్నాక్, ప్యాకేజ్ ఫుడ్ తయారీ సంస్థ బికానో..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కొత్త ప్లాంట్ను ఆరంభించింది. దక్షిణాది మార్కెట్లో విస్తరించే ఉద్దేశంతో ఈ యూనిట్ను నెలకొల్పినట్లు కంపెనీ డైరెక్టర్...
