రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ టీకాను భారత్ ఉత్పత్తి చేయడానికి, విక్రయానికి కేంద్రం నుంచి అనుమతి లభించినట్లు హైదరాబాద్ కంపెనీ హెటిరో డ్రగ్స్ తెలిపింది. ఈ...
CORPORATE NEWS
తన ఇంజెక్టబుల్ బిజినెస్ను అరబిందో ఫార్మా అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ స్టోన్ కంపెనీ ఈ వ్యాపారాన్ని కొనేందుకు పలు కంపెనీలు పోటీ పడ్డాయి. వీటిలో...
లోదుస్తుల తయారీ సంస్థ క్లోవియాలో 89 శాతం ఈక్విటీ వాటాను రూ. 950 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) ప్రకటించింది....
భారత్ బ్రాడ్ బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో విలీనం కానుంది. బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పూర్వార్ ఈ...
భారీ మొత్తంలో కొనగోళ్ళు చేసేవారికి డీజిల్ ధరను లీటరుకు రూ.25 చొప్పున ప్రభుత్వం పెంచింది. బహిరంగ మార్కెట్ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో...
వ్యాపార విస్తరణలో భాగంగా దొడ్ల డెయిరీ శ్రీ కృష్ణ మిల్క్స్ను రూ. 50 కోట్లకు టేకోవర్ చేయనుంది. ఇది పూర్తిగా నగదు డీల్. శ్రీ కృష్ణ మిల్క్స్...
ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంటే... పరిశ్రమ దృష్టి అంతా ఆ సినిమా క్రియేట్ చేసే బాక్సాఫీస్ రికార్డులపై పడుతోంది. అభిమానులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు....
ఆర్ఆర్ఆర్ మూవీకి అదనపు రేట్లు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 25న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ కండీషన్,...
స్టాక్ ఇన్వెస్టర్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాక్సెంచర్ ఫలితాలు వచ్చేశాయి. కొత్త త్రైమాసికంలో వచ్చిన తాజా ఫలితాలు ఇవి. కంపెనీ ఫలితాలు మార్కెట్ అంచనాలను మించడమేగాక......
ఓలా ఎలక్ట్రిక్ కంపనీ ఎస్ 1 ప్రో స్కూటర్ ధరను పెంచనుంది. ఈ కంపెనీ ఎస్1 , ఎస్1 ప్రో పేరుతో రెండు స్కూటర్లను మార్కెట్లోకి తెచ్చింది....
