నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్...
CORPORATE NEWS
ఈ నెల 9వ తేదీ అంటే బుధవారం నుంచి టీసీఎస్ షేర్ల బైబ్యాక్ ప్రారంభం కానుంది. ఈ నెల 23 వరకు బైబ్యాక్లో పాల్గొనాలని భావిస్తున్న వాటాదారులు...
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అన్ని కమాడిటీస్ ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బొగ్గు, ఉక్కు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోబొగ్గు ధర ఏడాదిలో రెట్టింపు అయింది. ఈ మధ్యనే...
రిలయన్స్ ఇండస్ట్రీస్ ముంబైలో నెలకొల్పిన జియో వరల్డ్ సెంటర్ను ఆ సంస్థ డైరెక్టర్ నీతా అంబానీ ప్రారంభించారు. బాంద్రాకుంద్రా ఏరియాలోని 18.5 ఎకరాల్లోవిస్తరించిన ఈ సెంటర్ వ్యాపార,...
ప్రముఖ వైద్య పరికరాల తయారీ సంస్థ ఎస్3వీ వాస్కులర్ టెక్నాలజీస్ హైదరాబాద్లోని మెడికల్ డివైజెస్ పార్కులో రూ.250కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. నరాలు, గుండె చికిత్సకు సంబంధించి డ్రగ్...
చైనా టెలికాం కంపెనీ హువావేపై ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో రూ. 400 కోట్ల నల్లదనం బయటపడింది. వాస్తవ ఆదాయాన్ని తక్కువ చేసి చూపుడానికి పుస్తకాల్లో తప్పుడు...
ప్రముఖ రసాయనాల కంపెనీ యూపీఎల్ (గతంలో యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్) ను ప్రమోటర్లు అమ్మకానికి పెట్టారని కొద్దిసేపటి క్రితం మనీ కంట్రోల్ డాట్ కామ్ వెల్లడించింది. కంపెనీ...
వొడాఫోన్ ఐడియా కంపెనీలో ప్రమోటర్లయిన వొడాపోన్ ఇన్కార్పొరేటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్ తాజాగా రూ. 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ మేరకు వారికి తాజా ఈక్విటీ...
ఉక్రెయిన్పై రష్యా దాడితో అక్కడి భారత మెడికల్ స్టూడెంట్స్ బాధలు మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వివిధ దేశాల్లో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థులపై టైమ్స్ ఆఫ్...
ఒకవైపు తమ మధ్య వివాదం నడుస్తుండగా... స్టోర్లను రిలయన్స్ రీటైల్కు ఫ్యూచర్ గ్రూప్ బదిలీ చేయడంపై అమెజాన్ ఆగ్రహంతో ఉంది. ఫ్యూచర్పై క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించినట్లు...
