For Money

Business News

CORPORATE NEWS

చైనా ఎల‌క్ట్రానిక్స్ కంపెనీ హువావే ఆఫీసుల‌పై ఇవాళ ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప‌న్ను ఎగ‌వేశారనే అనుమానంతో ఇవాళ ఢిల్లీ, గురుగ్రామ్‌, బెంగుళూరులో ఉన్న కంపెనీ...

సెవెన్-సీటర్ యుటిలిటీ వెహికల్ (ఎంపీవీ) కియా కరెన్స్‌ను భారత మార్కెట్లలోకి కియా మోటార్స్‌ ప్రవేశపెట్టింది. సెల్టోస్, కార్నివాల్, సోనెట్ తర్వాత ఈ కారును కియా తీసుకువచ్చింది. ఈ...

ఆసియా నంబర్‌ వన్‌ కోటీశ్వరుడిగా ఉన్న గౌతమ్‌ అదానీని నిన్నటి షేర్‌ మార్కెట్‌ పతనం కిందికి పడేసింది. మళ్ళీ రిలయన్స్‌ ముకేష్‌ అంబానీ నంబర్‌ స్థానానికి వచ్చారు....

డిసెంబరు త్రైమాసికంలో రూ.2655.45 కోట్ల నికరలాభాన్ని ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. 2020-21 ఇదే కాలంలోని లాభం రూ .2157.12 కోట్లతో పోలిస్తే...

హైదరాబాద్‌కు చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎసీబీఎల్) రిజిస్ట్రేషన్‌ను సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా) రద్దు చేసింది. ఈ మేరకు సోమవారం ఆదేశాలు...

మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎ్‌సబీ) దూసుకుపోతోంది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (ఎఫ్‌టీ) నిర్వహించిన ‘గ్లోబల్‌ ఎంబీఏ-2022’ ర్యాంకింగ్‌లో ఐఎ్‌సబీ నిర్వహించే పీజీ ప్రోగ్రామ్‌ ఇన్‌...

హైదరాబాద్‌కు చెందిన నాట్కో ఫార్మా కంపెనీ డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. డిసెంబరు త్రైమాసికానికి కంపెనీ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 27 శాతం వృద్ధి...

దేశంలో శాటిలైట్‌ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను అందించేందుకు రిలయన్స్‌ జియో రెడీ అవుతోంది. ఈ మేరకు లగ్జెంబర్గ్‌కు చెందిన శాటిలైట్‌ ఆధారిత కంటెంట్‌ కనెక్టివిటీ సర్వీస్‌ సంస్థ...

టర్కీ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్‌ ఇల్కర్‌ ఆయసీని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ఎండీగా టాటా గ్రూప్‌ నియమించింది. గత నెల 26వ తేదీన ఆయన...