For Money

Business News

CORPORATE NEWS

టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మళ్ళీ ఎన్‌ చంద్రశేఖరన్‌ నియమితులయ్యారు. బాంబే హౌస్‌లో ఇవాళ భేటీ అయిన టాటా సన్స్‌ గవర్నింగ్‌ బోర్డు ఈ మేరకు నిర్ణయం...

తీవ్ర సంక్షోభంలో ఉన్న టాటా గ్రూప్‌లో స్థిరత్వం తేవడమే గాక... అనేక కంపెనీలను ఆర్థికంగా పరిపుష్టం చేయడంలో విజయం సాధించిన టాటా సన్స్ ఛైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక ఫలితాల పరిగణన కోసం పలు కంపెనీల బోర్డు సమావేశాలు ఇవాళ జరుగుతున్నాయి. వాటిలో కొన్ని ప్రధాన కంపెనీల బోర్డు సమావేశాలు ఇవి.....

హైదరాబాద్‌ బిర్యానీకి మారుపేరుగా మారిన ప్యారడైజ్‌ రెస్టారెంట్‌ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఇటీవల వరంగల్‌, ఏలూరు, విజయనగరం, రాజమండ్రి, కర్నూలు, హైదరాబాద్‌లలో కొత్త రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది....

హైదరాబాద్‌కు చెందిన కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌ హాస్పిటల్స్‌) డిసెంబరుతో ముగిసిన త్రైమాసికానికి రూ.84.2 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని ప్రకటించింది. 2020లో ఇదే...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో రూ.145.30 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని అమర రాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. 2020 మూడో త్రైమాసికంలో కంపెనీ...

ఎయిర్‌ టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ప్రీమియం (Airtel Xstream Premium) పేరుతో ఎయిర్‌టెల్‌ సంస్థ కొత్త యాప్‌ను తీసుకు వచ్చింది. తమ ఖాతాదారులకు నెలకు రూ. 149 చెల్లిస్తే...

జన్యుపరంగా మార్పులు చేసిన (జీఎం) పత్తి విత్తనాలను భారత్‌లో సాగు చేసేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి జర్మనీ సంస్థ బేయర్‌ దరఖాస్తు చేసుకుంది. గతంలో ఇదే విత్తనాలకు...