ఇప్పటి వరకు విదేశాల నుంచి అధిక టర్నోవర్ సాధిస్తున్న హైదరాబాద్ ఫార్మా కంపెనీ అరబిందో ఫార్మా ఇపుడు దేశీయ మార్కెట్పై శ్రద్ధ చూపిస్తోంది. కొత్త యూనిట్లను పెట్టడం...
CORPORATE NEWS
మ్యాగీ తయారు చేసే కంపెనీ నెస్లే ఇండియా డిసెంబర్తో ముగిసిన త్రైమాసానికి రూ.386 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర...
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో అంబుజా సిమెంట్స్ ఘోరమైన ఫలితాలను ప్రకటించింది. సీఎన్బీసీ టీవీ18 జరిపిన సర్వేలో అనలిస్టులు రూ. 440 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని అంచనా...
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మాజీ ఛైర్మన్ చిత్రా రామకృష్ణ ఇంటిపై ఉదయం నుంచి ఆదాయ పన్ను అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి చెందిన కీలక...
దివాలా తీసిన కోస్టల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీని హాల్దియా పెట్రోకెమికల్ కొనుగోలు చేయనుంది. తాను నెలకొల్పదలిచిన పెట్రో కెమికల్ రిఫైనరీ కోసం నాగార్జునా ఆయిల్...
అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించాలని భావిస్తున్న బటర్ఫ్లయ్ గాంధిమతి అప్లయన్సస్ లిమిటెడ్ రూ. 500 కోట్ల మేర నిధుల సమీకరణకు ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీలో వాటా తీసుకునేందుకు హావెల్స్తో...
హైదరాబాద్కు చెందిన ఇంజినీరింగ్, డిజిటల్ టెక్నాలజీ సేవల సంస్థ సైయెంట్..5జీ నెట్వర్క్పై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ప్రైవేట్ 5జీ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(సీవోఈ)ని తన...
గ్లోబల్ గ్రాడ్యుయేట్ హైరింగ్ ప్రోగ్రాం కింద 2022-23 ఆర్థిక సంవత్సరంలో 55 వేల మంది ఫ్రెషర్స్ను తీసుకుంటామని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. వీరిని తీసుకునే...
హైదరాబాద్కు చెందిన ట్రూజెట్ విమాన సంస్థ తన సర్వీసులను సస్పెండ్ చేసింది. కంపెనీ సీఈఓ, సీఎఫ్ఓ, సీసీఓ కూడా రాజీనామా చేశారు. కంపెనీకి ఏడు విమానాలు ఉండగా......
బెంగళూరుకు చెందిన శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ నియమిత ఛైర్మన్ కె రామకృష్ణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఈ బ్యాంకులో...
