పేదలకు ఇక నుంచి నెలకు ఒక కిలో పప్పు ధాన్యాలను ఒక రూపాయికే అందించాలని ఝార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పేదలు, రైతులకు వంద యూనిట్ల వరకు...
Blog
ప్రముఖ రసాయనాల కంపెనీ యూపీఎల్ (గతంలో యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్) ను ప్రమోటర్లు అమ్మకానికి పెట్టారని కొద్దిసేపటి క్రితం మనీ కంట్రోల్ డాట్ కామ్ వెల్లడించింది. కంపెనీ...
వొడాఫోన్ ఐడియా కంపెనీలో ప్రమోటర్లయిన వొడాపోన్ ఇన్కార్పొరేటెడ్, ఆదిత్య బిర్లా గ్రూప్ తాజాగా రూ. 4,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. ఈ మేరకు వారికి తాజా ఈక్విటీ...
జ్వరం, ఇన్ఫెక్షన్, గుండె జబ్బు, బీపీ, చర్మ వ్యాధులు, అనీమియాతో సహా పలు నిత్యావసర ఔషధాల ధరలు ఈ ఏడాది పెరగనున్నాయి. నిత్యావసర ఔషధనాల జాతీయ జాబితాలో...
ఉక్రెయిన్పై రష్యా దాడితో అక్కడి భారత మెడికల్ స్టూడెంట్స్ బాధలు మీడియాలో హాట్ టాపిక్గా మారింది. వివిధ దేశాల్లో మెడిసిన్ చదువుతున్న భారత విద్యార్థులపై టైమ్స్ ఆఫ్...
వీక్లీ డెరివేటివ్స్ ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టిని షార్ట్ చేసినవారికి భారీ లాభాలు వచ్చాయి. కాని వీక్లీ డెరివేటివ్స్ కొన్నవారి బ్యాంక్ నిఫ్టికి...
ఉదయం ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైన నిఫ్టి క్రమంగా లాభాలు కోల్పోయింది. నిన్న భారీ లాభాలు పొందిన యూరో, అమెరికా మార్కెట్లు ఇవాళ చల్లబడ్డాయి. ఉదయం నుంచి గ్రీన్లో...
ఇవాళ్టి నుంచి మనదేశంలోని రీటైల్ ఇన్వెస్టర్లు కూడా అమెరికాలోని 8 ప్రధాన కంపెనీల షేర్లు కొనుగోలు చేయొచ్చు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్...
గత కొన్ని రోజుల నుంచి ప్రైవేట్ బ్యాంకుల షేర్లు భారీగా క్షీణిస్తున్నాయి. మార్కెట్ కోలుకున్నా...ఈ షేర్లు కాస్త పెరిగినా వెంటనే అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్లోనే 167,62 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం అదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి...
