గత ఏడాది అక్టోబర్ వరకు మార్కెట్లో జూమ్, బూమ్ తప్ప పతనం ఎరుగని షేర్ మార్కెట్లకు బేర్ పవర్ ఏమిటో ఇపుడిపుడే కనిపిస్తోంది. షేర్ మార్కెట్ లాభాలనేవి...
Blog
అమెరికాల్ బేర్ మార్కెట్ కరెక్షన్ చాలా జోరుగా ఉంది. అమెరికాలో స్వల్ప స్థాయిలో మాంద్యం ఉందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ షేర్లను తెగనమ్ముకుంటున్నారు. ముఖ్యంగా...
దేశంలో రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఆంక్షలకు విధించడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా గళం విప్పాలని ఆయన...
గ్రాన్యూల్స్ ఇండియా నాలుగో త్రైమా సికంలో రూ.111 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.128 కోట్లతో పోలిస్తే 13...
హెల్త్కేర్ రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశిస్తోంది. మెడికల్, డయాగ్నోస్టిక్ కేంద్రాల ఏర్పాటుతోపాటు పలు మార్గాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలందించేందుకు ‘అదానీ హెల్త్ వెంచర్స్ లిమిటెడ్’ (ఏహెచ్వీఎల్) పేరుతో...
ఈక్విటీ మార్కెట్లలో లాభాలు మూణ్నాళ్ళ ముచ్చటగా మారింది. యూరప్ ద్రవ్యోల్బణ రేట్లు కొత్త రికార్డులు సృష్టించడంతో ఈక్విటీ మర్కెట్లలో ఒత్తిడి పెరిగింది. దాదాపు అన్ని సూచీలు ఒకటి...
ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, రేస్ కోర్స్లపై 28శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల కమిటీ సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఆన్లైన్ గేమింగ్తోపాటు ఇతర గేమ్స్పై జీఎస్టీకి సంబంధించి...
మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో ఐటీసీ కంపెనీ రూ. 16426 కోట్ల ఆదాయంపై రూ. 4190 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో...
ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ భేటీ అయిన కేంద్ర కేబినెట్ బయోఫూయల్స్కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో మెడీ ప్రభుత్వం తెచ్చిన బయో ఫూయల్ పాలసీకి...
కేంద్ర ప్రభుత్వం చివరికి రాష్ట్ర ప్రభుత్వాలను బెదిరించే స్థాయికి వచ్చింది. జూన్ 15కల్లా దిగుమతి చేసుకున్న బొగ్గు ఆయా ప్లాంట్లకు చేరాలని, విద్యుత్ ఉత్పత్తిలో విదేశీ బొగ్గు...
