For Money

Business News

Blog

తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ లండన్‌ చేరుకున్నారు. యూరప్‌లోని వివిధ ప్రాంతాల్లో ఆయన 10 రోజుల పాటు పర్యటిస్తారు....

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన భారత్‌ పెట్రోలియం కార్పొరేషణ్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ప్రైవేటీకరణ విఫలమైంది. ప్రభుత్వం ప్రకటించిన ఫార్మాట్‌ ఈ కంపెనీని ఎవరూ కొనుగోలు చేయరని వేదాంత...

బీర్‌ ధరలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపా దనలు కూడా సిద్ధం చేశారు. బీర్‌ ధరలను పెంచాలని కొంతకాలంగా...

మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.128.95 కోట్ల నష్టాన్ని జీఎంఆర్‌ ఇన్‌ ఫ్రా ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నష్టాలను రూ.594.41 కోట్ల మేర...

గడిచిన మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) నికర లాభం 31.4 శాతం తగ్గింది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను రూ.6,021.88 కోట్ల నికర లాభం ఆర్జించింది....

ఇవాళ వాల్‌స్ట్రీట్ చాలా గ్రీన్‌గా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌ పెరిగినా.. డాలర్ బలహీనపడటం ఈక్విటీలకు కలిసి వచ్చింది. ఇవాళ బ్యాంకు షేర్లలో గట్టి ర్యాలీ కొనసాగుతోంది. నాస్‌డాక్‌...

మార్చితో ముగిసిన నాలుగో, చివరి త్రైమాసికంలో భారతీ ఎయిర్ టెల్ అద్భుత పనితీరు కనబర్చింది. కంపెనీ నికర లాభం గత ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ....

కొత్తగా బ్యాంకులు నెలకొల్పుతామంటూ పెట్టుకున్న ఆరు దరఖాస్తులను భారత రిజర్వు బ్యాంకు తిరస్కరించింది. వీటిలో నాలుగు సాధారణ బ్యాంకులు నెలకొల్పేందుకు ఉద్దేశించినవి కాగా, రెండు స్మాల్‌ ఫైనాన్స్‌...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు దరఖాస్తు చేసినవారందరికీ నష్టాలు మిగిల్చింది లిస్టింగ్‌. ఇవాళ ఉదయం బీఎస్‌ఈలో ఎక్కడ లిస్టయిందో అక్కడే ముగిసింది ఎల్‌ఐసీ షేర్‌. లిస్టింగ్‌ తరవాత షేర్‌...

ఇవాళ స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి... సెషన్‌ మొత్తం క్రమంగా బలపడుతూ వచ్చింది. దాదాపు అన్ని రంగాల షేర్లకు మద్దతు అందింది. ముఖ్యంగా మెటల్స్‌ సూచీ ఏడు శాతంపైగా...