బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేస్తే ఎలాంటి జీఎస్టీ ఉండదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. బ్యాంకులు కొనుగోలు చేసే చెక్బుక్లపైనే జీఎస్టీ ఉంటుందన్నారు. వినియోగదారుల...
GST
నిత్యావసర వస్తువులపై కేంద్రం జిఎస్టి విధించడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వీటిపై జీఎస్టీ రూపంలో పన్ను బాదడంతో సామాన్య జనం మరింత భారం పడునుంది. 25 కిలోలు లేదా...
ఆహార వస్తువుల ప్రి ప్యాకెజ్డ్, బ్రాండెడ్ వస్తువలపై అయిదు శాతం జీఎస్టీకి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సస్ అండ్ కస్టమ్స్ (CBIC) వివరణ ఇచ్చింది....
సవరించిన జీఎస్టీ రేట్లు జులై18వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. క్రిప్టో ఆస్తులపై జీఎస్టీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోని జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికు నిత్యావసర వస్తువులతో...
ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్ పలు రకాల ఆహార పదార్థాలపై ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ మినహాయింపును ఎత్తేసింది. వీటిపై 5 శాతం వరకు జీస్టీ విధించింది....
మీరు తినే పదార్థం ఏదైనా సరే.. దాని ప్యాకెట్పై లేబుల్ ఉంటే జీఎస్టీ చెల్లించాల్సిందే. అలాగే మీరు లూజ్ చెక్ తీసుకున్నా... చెక్ బుక్ తీసుకున్నా జీఎస్టీ...
జీఎస్టీ నిబంధనలు ఏర్పాటు చేసినపుడు ఉన్న నిబంధనలను అమలు చేయాలని తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి త్యాగరాజన్ అన్నారు. గతంలో తెలంగాణ, ఇపుడు తమిళనాడు రాష్ట్రం ఏటా...
ప్యాక్ చేయకుండా విడిగా అంటే లూజ్గా అమ్మే ఆహార వస్తువులు, పప్పు ధాన్యాలు, లేబుల్ లేకుండా అమ్మినా జీఎస్టీ మినహాయంపు కొనసాగుతుంది. అయితే బ్రాండెడ్ అనే పదానికి...
జీఎస్టీ విధానంలో ఇపుడున్న విధానాన్ని హేతబద్ధీకరించేందుకు కర్ణాటక సీఎం బీఎస్ బొమ్మై నేతృత్వంలో ఏర్పాటు చేసిన మంత్రలు బృందం ఇచ్చిన తాత్కాలిక నివేదికను జీఎస్టీ కౌన్సిల్ కౌన్సిల్...
ఆంధ్రప్రదేశ్లో మే నెల జీఎస్టీ వసూళ్లలో భారీ వృద్ధి నమోదైంది. మే నెలలో ఏపీలో జీఎస్టీ పన్నుల వసూళ్లు రూ.3,047 కోట్లు కాగా, గత ఏడాది ఇదే...