For Money

Business News

GST

గెస్ట్‌ లెక్చర్‌ ఇవ్వడం ద్వారా సంపాదించిన ఆదాయంపై 18 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఆర్‌ఆర్‌) కర్ణాటక బెంచ్‌ స్పష్టం చేసింది....

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను జీఎస్‌టీ వార్షిక రిటర్నులు సమర్పించేందుకు గడువును ఈ డిసెంబరు 31 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం...

టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ పెంపుదలను...

జీఎస్టీ కౌన్సిల్‌ ఎల్లుండి అంటే ఈనెల 31న ఢిల్లీలో సమావేశం కానుంది. కౌన్సిల్‌ సభ్యులందరూ ఈ సమావేశానికి వ్యక్తిగతంగా హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు సమావేశం...

జీఎస్టీ రేట్లలో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల జీఎస్టీ రేట్లు మరింత పెరగనున్నాయి. ఇపుడు నాలుగు రేట్లు అమలు చేస్తున్నారు. ఆహార...

ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థలైన స్విగ్గి, జొమాటి వంటి సంస్థలు ఇక నుంచి జీఎస్టీ కట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. ఇది...

పెట్రోల్‌, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలన్న ప్రతిపాదనకు రాష్ట్రాలు తిరస్కరించాయి. ఇవాళ లక్నోలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ ప్రతిపాదన ప్రస్తావనకు వచ్చింది. ఆరంభం నుంచి...

మరో రూ. 2000 కోట్లు జీఎస్టీ ద్వారా సమీకరించేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ను నిర్వహించే జొమాటొ, స్విగ్గి కంపెనీలు ఇక నుంచి తాము...

ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ను కూడా రెస్టారెంట్‌ సర్వీసులుగా పరిగణించే అంశాన్ని జీఎస్‌టీ కౌన్సిల్‌ చర్చించనుంది. ఈనెల 17న సమావేశమయ్యే కౌన్సిల్‌లో ఈ అంశంపై చర్చిస్తారు. స్విగ్గి, జొమాటొ...

ఈ నెల 17వ తేదీన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని పరిశీలించాల్సిందిగా జీఎస్టీ సెక్రటేరియట్‌ సలహా...