For Money

Business News

Andhra Pradesh

కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద నిధులను కేంద్ర ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. జూన్‌ నెలకు మూడో విడత కింద వివిధ రాష్ట్రాలకు...

కడప జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం,...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయంలో...

కారు ఉన్న ఇళ్ళ సంఖ్యను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒడిశాతో పోటీ పడుతోంది. ఈ జాబితాలో అట్టడుగున బీహార్‌ ఉండగా, తరవాతి స్థానంలో ఒడిశా, ఏపీ...

భారతదేశంలో ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద హాలివుడ్‌ చిత్రాల అన్ని రికార్డులను అవతార్‌-2 బద్ధలు కొట్టింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం మేరకు ఈ సినిమా మొదటిరోజే...

చంద్రబాబు పాలనపై తొలి మరక. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఏపీకి పరిమితమైన దర్యాప్తు ఇపుడు...

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. రూ. 234 కోట్ల మేరకు నిధుల మళ్ళించారని ఆరోపణలు. పలు షెల్‌ కంపెనీల...

ఆంధ్రప్రదేశ్‌ ఇవాళ మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీతో పాటు ఇతర చిట్ ఫండ్స్ సంస్ధల కార్యాలయాల్లోనూ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు...

2020లో సంచలనం రేపిన టీఆర్‌పీ రేటింగ్‌కు సంబంధించి కీలక ఘటనలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కేసును వాస్తవంగా ముంబై పోలీసులు నమోదు చేశారు. సీబీఐ కూడా దర్యాప్తు...

బడ్జెట్‌లో చూపిన రుణాలు కాకుండా మార్చి నాటికి కార్పొరేషన్ల ద్వారా రూ.86,259.82 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం తీసుకుందని కాగ్‌ వెల్లడించింది. 2020-21 ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వ...