For Money

Business News

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన...

మద్యనిషేధం సంగతేమోగాని... ఆ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వం జనం నుంచి వేల కోట్లను గుంజుతోంది. ప్రభుత్వం కేవలం రూ. 2000 కోట్లు మాత్రమే సేకరించేందుకు బాండ్‌ మార్కెట్‌ను...

పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్‌ షాపులు నిర్వహిస్తున్న డీలర్లు ఇక నుంచి ఐదు కిలోల గ్యాస్‌ సిలిండర్లను విక్రయించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు ఏపీ...

ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సేవా రుసుము టికెట్‌ ధరపై 2 శాతానికి...

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఇటీవల కర్నూలు జిల్లాలో ప్రారంభించిన గ్రీన్ కో ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంత‌రం తెలిపింది. ఈ ప్రాజెక్టుపై కృష్ణా న‌దీ...

హ్యుందాయ్‌, కియా... ఒక దేశానికి చెందినవే కాని.. బయటివారికి ఈ రెండు కంపెనీలు భిన్నమైనవి. వేరే గ్రూప్‌ కంపెనీలని అనుకుంటారు. కాని రెండు కంపెనీల యజమాని ఒకరే....

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రస్తుతం దావోస్‌ పర్యాలనలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఆర్సెలార్‌ మిట్టల్‌ సీఈఓ ఆదిత్య మిట్టల్‌తో భేటీ అయ్యారు. భేటీ...

అమరరాజా బ్యాటరీస్‌ కేసుకు సంబంధించిసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కంపెనీ యాజమాన్యంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కంపెనీకి రాష్ట్ర కాలుష్య...

ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందో బడ్జెట్‌లో స్పష్టం చేస్తుంది. సాధారణంగా బడ్జెట్‌ వెలుపల తీసుకునే రుణాలు తక్కువగా ఉంటాయి. పైగా విద్యుత్‌,...