For Money

Business News

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ చార్జీలను పెంచారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కొత్త విద్యుత్‌ టారిఫ్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ) చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి...

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్‌ నెల 7వ తేదీ అంటే గురువారం ఉదయం 9 గంటలకు కొత్త మంత్రులు పదవీ స్వీకారం చేయనున్నట్లు...

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించే తీర్పును అమరావతి హైకోర్టు వెలువరించింది. ప్రభుత్వం ఒకసారి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ) కుదుర్చుకున్నాక... వాటిని మళ్ళీ సంప్రదింపులతో మార్చుకోవచ్చా అన్న...

ఆర్థిక సంవత్సరం మరో 20 రోజుల్లో ముగుస్తుందనగా ఏపీ మరోసారి మార్కెట్‌ నుంచి మరో రూ.2000 కోట్లు తీసుకోనుంది. ఈనెల 15వ తేదీన ఏపీ తరఫున రూ.1000...

ఆంధ్రప్రదేశ్‌ కాస్త రుణాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది. కేవలం నాలుగు సంవత్సరాల్లో రాష్ట్ర అప్పులు, గ్యారంటీలు వెరశి రూ. 5.5 లక్షల కోట్లను దాటాయి. ఇవాళ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో...

మద్య నిషేధం స్లోగన్‌తో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వానికి మద్యం ఆదాయం ప్రధాన వనరుగా మారింది. ఇవాళ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2022-23 ఏడాదిలో...

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,56,256 కోట్లు కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో...

కొన్ని దశాబ్దాలైనా సరే ఎవరూ బయటకు తీయలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల డేటాను కాగ్‌ విడుదల...

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ల ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజించారు. అలాగే...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు 8న దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి...