For Money

Business News

Andhra Pradesh

కొన్నినెలల పాటు రేటు లేక ఇబ్బంది పడిన ఉల్లి రైతుకు ఇపుడు కాస్త ధర వస్తోంది. అయితే అనూహ్యంగా ఒకే నెలలో ఉల్లి ధరలు భారీగా పెరగడం...

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ ప్రాజెక్టు రానుంది.రాష్ట్రంలో ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లతో కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టు చేపట్టాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి...

మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ భవనంలో ఏపీ ఎకనామిక్ డెవలప్‌మెంట్‌ బోర్డు (APEDB) కొత్త ఆపీస్‌ను ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ ఇవాళ ప్రారంభించారు....

హైదరాబాద్‌కు చెందిన హెటిరో గ్రూప్‌నకు అమెరికా షాక్‌ ఇచ్చింది. గ్రూప్‌ కంపెనీ హెటిరో ల్యాబ్స్‌కు చెందిన ల్యాబ్‌లో తయారు చేస్తున్న మందుల నాణ్యతపై పలు అనుమానాలు వ్యక్తం...

ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో ఐఫోన్‌ ఛాసిస్‌లు తయారు చేసే ప్లాంట్‌ రానుంది. ప్రముఖ పారిశ్రామిక సంస్థ హిందాల్కో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. సుమారు...

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 90,000కోట్లతో బీపీసీఎల్‌ రిఫైనరీ నెలకొల్పుతున్న విషయం తెలిసిందే. ఈ రిఫైనరీ తొలిదశ పనులు ప్రారంభించినట్లు బీపీసీఎల్‌ ఇవాళ ప్రకటించింది. ఈ విషయాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు...

ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల ఏపీకి కేంద్రం నుంచి నిధులు వరదలా వస్తున్నాయి. ఇటీవలే అమరావతికి ఏకంగా రూ. 15,000 కోట్ల గ్రాంట్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం...

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబదులను ఆకర్షించేందుకు చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోంది. దేశంలో మొట్ట మొదటి సమగ్ర గ్రీన్‌ ఎనర్జి పాలసీతోపాటు పలు పారిశ్రామిక విధానాలకు రాష్ట్ర...

రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఆంధ్రప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర...

ఈ నెల 22,23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్​-2024 నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, ఏపీ ప్రభుత్వ సాయంతో ఏపీ డ్రోన్ కార్పోరేషన్ ఈ జాతీయ...