రిలయన్స్ రీటైల్ వ్యాల్యూయేషన్ మూడేళ్ళలో డబుల్ అయింది. 2020లో అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి రిలయన్స్ రీటైల్ కంపెనీలు పెట్టుబడులు సేకరించింది. దాదాపు 47వేల కోట్ల రూపాయల పెట్టుబడులను...
FEATURE
మోడీ ప్రభుత్వంలో అదానీలకు అన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. తాజాగా ఓ సీబీఐ కేసు నుంచి విముక్తి లభించింది. 2020లో అదానీ ఎంటర్ప్రైజస్పై సీబీఐ నమోదు చేసిన కేసు...
ఐటీ, ఫైనాన్షియల్ షేర్ల అండతో ఇవాళ నిఫ్టి లాభాలతో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల కారణంగా దేశీయ మార్కెట్లలో కొనుగోళ్ళ ఆసక్తి కనిపించింది....
ప్రైవేట్ ఎయిర్లైన్ సంస్థ ఇండిగో ప్రమోటర్లయిన గాంగ్వాల్ కుటుంబం కంపెనీలో తమకున్న వాటాలో కొంత భాగాన్ని అమ్మనున్నారు. ఈ విషయాన్ని ఎకనామిక్ టైమ్స్ పత్రిక పేర్కొంది. కంపెనీ...
యాపిల్ కంపెనీ ఉత్పత్తుల తయారీకి హైదరాబాద్ కేంద్రం కానుంది. ప్రస్తుతం మన దేశంలో యాపిల్ కంపెనీ ఐఫోన్లను తయారు చేస్తోంది. ఎయిర్ పాడ్స్ను హైదరాబాద్లోని కొంగర కొలాన్...
ఇటీవల అమెరికా రేటింగ్ను తగ్గించిన ఫిచ్ రేటింగ్ సంస్థ ఇపుడు అమెరికా బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశంలోని దాదాపు అన్ని బ్యాంకుల రేటింగ్లో కోత పడే...
నిఫ్టి ఇవాళ దిగువ స్థాయి నుంచి భారీగా లాభపడింది. ఉదయం ఆరంభంలోనే 19257 పాయింట్లను తాకని నిఫ్టి తరవాత క్రమంగా కోలుకుంది. మిడ్ సెషన్ తరవాత గ్రీన్లోకి...
ఇటీవల వచ్చిన మ్యాన్కైండ్ ఫార్మా ఐపీఓ ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలను ఇచ్చింది. లిస్టింగ్ రోజే 40 శాతం లాభం ఇచ్చిన ఈ షేర్ ఇపుడు దాదాపు రెట్టింపు...
రిలయన్స్ ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన జియోబుక్ పట్ల నెటిజన్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఆధునాత జియోఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే ల్యాప్ట్యాప్ను జియో ఇవాళ...
మార్కెట్ ఇవాళ ఆరంభంలో నష్టపోయినా... వెంటనే కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ లాభాల్లో ఉండటంతో సెంటిమెంట్ కాస్త మెరుగైంది. ముఖ్యంగా అమెరికాలో ఐటీ, టెక్ షేర్లు భారీగా...
