For Money

Business News

FEATURE

స్టాక్‌ మార్కెట్‌లో బుల్‌ రన్‌ కొనసాగుతోంది. సూచీలు కొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠాలను తాకుతున్నాయి. ఇవాళ ఉదయం ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభమైనా.. ట్రేడింగ్‌ కొనసాగే కొద్దీ మార్కెట్‌ పుంజుకుంది....

సెకండరీ మార్కెట్‌తో పాటు ప్రైమరీ మార్కెట్‌ కూడా గత కొన్ని నెలలుగా కళకళలాడుతోంది. ఈ ఏడాది చివరి వారంలో కూడా మార్కెట్‌లో కొత్త ఐపీఎల్‌లు హల్‌చల్‌ చేయనున్నాయి....

గత కొంత కాలంగా రూపాయితో క్రూడ్‌ ఆయిల్‌ అమ్మేందుకు విదేశాలు అంగీకరించడం లేదు. డాలర్‌తోనే తాము క్రూడ్‌ ఆయిల్‌ అమ్ముతామని కంపెనీలు స్పష్టం చేసినట్లు పార్లమెంటు స్థాయీ...

తొలుత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడి చేయడం.. తరవాత అదే కంపెనీ అదానీ గ్రూప్‌ చేతికి పోవడం రివాజుగా మారింది. హైదరాబాద్‌కు చెందిన జీవీకే గ్రూప్‌ నుంచి...

గిఫ్టి నిఫ్టి సంకేతాలకు అనుగుణంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 21550ని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 90 పాయింట్ల లాభంతో 21544 వద్ద...

గిఫ్ట్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. 21477 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టి వెంటనే 21418ని తాకింది. ఇపుడు 8 పాయింట్ల లాభంతో 21426...

వివాదాస్పద జీ గ్రూప్‌కు మరో షాక్‌ తప్పేలా లేదు. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కోసం పట్టుబడుతున్న జీ గ్రూప్‌ అధినేత వైఖరితో ఈ...

ముత్తూట్‌ మైక్రోఫిన్‌ ఐపీఓలో రీటైల్‌ ఇన్వెస్టర్ల పోర్షన్‌ తొలి రోజే వంద శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇతర విభాగాలు కలుపుకుంటే మొత్తంమీద ఐపీఓ తొలిరోజు 82 శాతం...

వాల్‌స్ట్రీట్‌లో మూడు ప్రధాన సూచీలు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఎస్‌ అండ్‌ పీ 500 సూచీతోపాటు నాస్‌డాక్‌ సూచీలు 0.45 శాతం లాభంతో ఉన్నాయి. మార్కెట్‌కు...

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి విచారణకు గురువారం అంటే...