దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…...
FEATURE
వాల్స్ట్రీట్లో అమ్మకాల జోరు పెరిగింది. నిన్న ఏమాత్రం నష్టపోని డౌజోన్స్ సూచీ ఇవాళ ఇప్పటికే 0.65 శాతం క్షీణించింది. ఇక నిన్న 1.6 శాతం క్షీణించిన నాస్డాక్...
అదానీ -హిండెన్బర్గ్ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో అదానీ గ్రూప్నకు ఊరట లభించింది. గత విచారణ సమయంలో సుప్రీం కోర్టు ధర్మాసనం చేసిన అంశాలనే ఇవాళ కోర్టు పునరుద్ఘాటించింది....
అదానీ గ్రూప్ను ఓ కుదుపు కుదిపిన హిండెన్బర్గ్ నివేదిక కేసులో రేపు సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో విచారణ గత నెలలో ముగిసింది. తీర్పును...
వాల్స్ట్రీట్ మిశ్రమంగా ఉంది. ముఖ్యంగా టెక్, ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తోంది. చైనా నుంచి పోటీ తీవ్రం కావడంతో టెస్లా షేర్లలో ఒత్తిడి వస్తోంది. ఇక...
అలోక్ ఇండస్ట్రీస్ షేర్ ఇవాళ 20 శాతం అప్పర్ సర్క్యూట్తో ముగిసింది. ఈ కంపెనీ జారీ చేసిన నాన్ కన్వర్టబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లలో రూ. 3300...
ఉదయం ఆసియా మార్కెట్లతో పాటు మన మార్కెట్ కూడా భారీగా నష్టపోయింది. ఒకదశలో నిఫ్టి 21555 పాయింట్ల కనిష్ఠ స్థాయిని తాకింది. చైనా మార్కెట్లు ఒక మోస్తరుగా...
ట్రక్, బస్సు డ్రైవర్ల సమ్మెతో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ప్రధాన నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా పెట్రోల్ పంపుల ఎదుట వాహనాలు...
2013లో ఐపీఓలు దుమ్ము రేపాయి. ఏవో కొన్ని తప్ప మెజారిటీ ఐపీఓలు ఇన్వెస్టర్లకు సగటున 45 శాతంపైగా ప్రతిఫలాన్ని ఇచ్చాయి. కొత్త పబ్లిక్ ఆఫర్ల హంగామా వచ్చే...
నీతి ఆయోగ్ మాజీ వైఎస్ ఛైర్మన్ అయిన అరవింద్ పనగారియాను 16వ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గెజిట్నోటిఫికేషన్ విడుదల అయింది....
