ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజీని మార్కెట్ పట్టించుకోవడం లేదు. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికవేత్తలు అంటున్నారు. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి....
FEATURE
హైదరాబాద్కు చెందిన రెండు కంపెనీలు ఆకర్షణీయ లాభాలతో ఇవాళ లిస్టయ్యాయి. కిమ్స్ హాస్పిటల్ ఇష్యూ ధర రూ. 825 కాగా 22 శాతంపైగా లాభంతో రూ. 1009...
సింగపూర్ నిఫ్టికి అనుగుణంగా నిఫ్టి 15,900పైన ప్రారంభమైంది. టెక్నికల్ అనలిస్టుల అంచనా ప్రకారం నిఫ్టికి ఇదే స్థాయిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. 15,915ని తాకిన నిఫ్టి ఇపుడు...
ఇవాళ నిఫ్టి కన్నా బ్యాంక్ నిఫ్టిలో యాక్షన్ అధికంగా ఉండే అవకాశముంది. బ్యాంక్ నిఫ్టి బ్రేకౌట్కు సిద్ధంగా ఉంది. బ్యాంకుల్లో ఎస్బీఐతోపాటు ప్రైవేట్ బ్యాంక్ షేర్లకు గట్టి...
మార్కెట్లు గ్రీన్లోఉన్నా.. భారీ లాభాలు ఉంటాయా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. డాలర్ తగ్గడం లేదు. అలాగే క్రూడ్ కూడా. ఈ నేపథ్యంలో...
మార్కెట్లు ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.డౌజోన్స్ ఆకర్షణీయ లాభాలతో క్లోజ్ కాగా, నాస్డాక్ స్థిరంగా ముగిసింది. అంతకుముందు యూరో స్టాక్...
ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్-మే మధ్యకాలంలో మనదేశం 691 కోట్ల డాలర్ల అంటే రూ. 51,438 కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకుంది. గత ఏడాది ఇదే కాలంతో...
దొడ్ల డెయిరీతో పాటు కిమ్స్ హాస్పిటల్స్ రేపు స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కానున్నాయి. ఈ రెండు షేర్ల అలాట్మెంట్ గత వారం పూర్తయింది. రెండు షేర్లు ప్రీమియంతో...
హైదరాబాద్లో పేరొందిన నిర్మాణ సంస్థ అపర్ణా కన్స్ట్రక్షన్స్ కొత్త ప్రాజెక్టును ప్రకటించింది. కొంపల్లి వద్ద ‘అపర్ణా కనోపీ ఎల్లో బెల్స్’ పేరుతో కొత్త నివాస గృహాల సముదాయాన్ని...
ఊహించినట్లే నిఫ్టికి 15,850 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురైంది. ఈ స్థాయిలో షార్ట్ చేసినవారికి పది నిమిషాల్లోనే 60 పాయింట్ల లాభం చేకూరింది. ఓపెనింగ్లో 15,844ని తాకిన నిఫ్టి...
