మారుతి సుజుకిపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం రూ. 200 కోట్ల జరిమానా విధించింది. వినియోగదారులకు డీలర్లు అధికంగా డిస్కౌంట్లు, ఇతర రాయితీలు ఇవ్వకుండా...
FEATURE
సిమెంట్ షేర్లకు మంచి డిమాండ్ ఉండటంతో నిర్మా గ్రూప్ కంపెనీ అయిన నువొకొ విస్తాస్ కార్పొరేషన్ షేర్లకు ఒక మోస్తరుగా ఇన్వెస్టర్లు సబ్స్క్రయిబ్ చేశారు. ఆగస్టు 9న...
ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావును ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా ఐడీబీఐ బ్యాంక్ ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ ఆయన ఫొటోతో సహా...
నిధుల సమీకరణ కోసం మౌలిక వసతులను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అత్యంత కీలకమైన రోడ్లు, విమానాశ్రయాలు, విద్యుత్, గ్యాస్ పైప్లైన్లను ప్రైవేట్ రంగానికి విక్రయించాలని ప్రభుత్వం...
ఫ్రీడమ్ పేరుతో వివిధ రకాల వంటనూనెలను విక్రయించే హైదరాబాద్ కంపెనీ జెమిని ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా పబ్లిక్ ఆఫర్ను స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి...
రాష్ట్ర విభజన తరవాత అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా ముందుకు సాగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక... కేసీఆర్ తెచ్చిన పలు విప్లవాత్మక మార్పుల ఫలితాలు కన్పించాయి....
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేవలం 7 ఏళ్ళలో స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్డీపీ) రెట్టింపు అయ్యింది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం కూడా రెట్టింపు...
అమెరికా, ఆసియా మార్కెట్లు దూసుకుపోయినా... మన మార్కెట్లు డల్గా ట్రేడయ్యాయి. ముఖ్యంగా యూరప్ మార్కెట్లలో జోష్ లేకపోవడంతో తాజా పొజిషన్స్ తీసుకోవడానికి ఇన్వెస్టర్లు జంకుతున్నారు. కార్పొరేట్ ఫలితాలు...
నిఫ్టికి ఇవాళ మెటల్స్ అండగా నిలిచాయి. సింగపూర్ నిఫ్టి స్థాయిలో నిఫ్టి మద్దతు అందలేదు. దీంతో నిఫ్టి 16,592ని తాకి వెనక్కి తగ్గింది. 16,553 పాయింట్లు తాకిన...
గత శనివారం నుంచి కొత్త ఐటీ పోర్టల్ www.incometax.gov.in పనిచేయడం లేదు. దీంతో ఆగ్రహం చెందిన ఆర్థికశాఖ ఇన్ఫోసిస్కు సమన్లు జారీ చేసింది. కంపెనీ సీఈఓను ఇవాళ...
