For Money

Business News

FEATURE

గతవారం వరుసగా ఏడు రోజులు క్షీణించిన క్రూడ్‌ ఆయిల్‌ ధర.. మళ్ళీ అంతకన్నా వేగంగా పెరిగింది. బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ ధర గతవారం 65 డాలర్లకు పడిపోగా......

ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పెన్షన్‌ పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఎన్‌పీఎస్‌ కింద బ్యాంకు...

ఐపీఓ షేర్ల లిస్టింగ్‌ ఇన్వెస్టర్లలో నిరాశకల్గిస్తోంది. వరుసగా షేర్లు నష్టాల్లో లిస్టవుతున్నాయి. తాజాగా స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్‌ షేర్‌ ఇవాళ ఏకంగా మూడు శాతం...

16,700ను నిఫ్టి దాటగలిగింది కాని.. కొన్ని నిమిషాల్లోనే మొత్తం లాభాలను కోల్పోయింది. ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైన నిఫ్టి సరిగ్గా మిడ్‌ సెషన్‌లో 16,712 పాయింట్ల గరిష్ఠస్థాయిని...

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. 16,673ని తాకిన నిఫ్టి ప్రస్తుతం 16,669 పాయింట్ల వద్ద 45 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని ప్రధాన సూచీలు...

అన్ని సాంకేతిక సూచీలు అమ్మకాలను సూచిస్తున్నాయి. నిన్న 16,620ని దాటడంతో నిఫ్టి అధిక స్థాయిలో నిలదొక్కుకుంది. నిఫ్టి ఇవాళ కూడా పెరిగితే అమ్మడానికి మంచి ఛాన్స్‌గా భావించవచ్చు....

నష్టాల ఊబిలో కూరుకుపోతున్న ఎల్‌ అండ్‌ టీకి చెందిన హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టులో రూ. 4000 కోట్ల పెట్టుబడి పెట్టే అంశాన్ని నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌...

హైదరాబాద్‌కు చెందిన టెక్నో పెయింట్స్‌ రూ.75 కోట్ల పెట్టుబడితో ప్రత్యేకంగా సూపర్‌ ప్రీమియం పెయింట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. తెలంగాణాలోని చేర్యాల వద్ద ఈ ప్లాంటును...

గత కొన్ని నెలలుగా విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ).. బారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ జాగ్రత్త పడుతుంటే, రీటైల్‌ ఇన్వెస్టర్లు పొలోమంటూ పెట్టుబడులకు...

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ)లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు అనుమతినిచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనపై ఆర్థిక సేవల...