హైదరాబాద్కు చెందిన ఓపెన్ప్లేను రూ.186.41 కోట్లతో కొనుగోలు చేసినట్లు నజారా టెక్నాలజీస్ వెల్లడించింది. శ్రీరామ్ రెడ్డి వంగా, ఉన్నతి మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ నుంచి ఓపెన్ప్లేను కొనుగోలు చేసినట్లు...
FEATURE
ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్సెంగ్ గ్రీన్లో ఉన్నా మన మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. నిఫ్టి ప్రారంభంలోనే 16655 వద్ద ఒత్తిడి ఎదుర్కొంది. ప్రస్తుతం 60 పాయింట్ల...
విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.. పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) సెప్టెంబరు 1న ప్రారంభమై 3న ముగియనుంది. ఐపీఓ ధర శ్రేణిని రూ.522-రూ.531గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్...
ఇవాళ సెప్టెంబర్ డెరివేటివ్స్ ప్రారంభమౌతాయి. నిన్న రోలోఓవర్స్ సాధారణ స్థాయిలో ఉన్నాయి. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు రూ. 1,974 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. దేశీయ ఆర్థిక...
రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. దాదాపు అన్ని సూచీలు అరశాతంపైగా నష్టంతో ముగిశాయి. డాలర్ ఇండెక్స్ 93పై స్థిరంగా ఉంది. క్రూడ్ రాత్రి...
సింగపూర్ నిఫ్టి బాటలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఆరంభంలోనే 16,642 పాయింట్లకు చేరిన నిఫ్టి ఇపుడు 16,629 వద్ద 5 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి రెడ్లో...
ఇవాళ ఆగస్ట్ వీక్లీ, డెరివేటివ్స్ క్లోజింగ్. ప్రపంచ మార్కెట్లు డల్గా ఉన్నాయి. ఆసియా మార్కెట్లయితే భారీ నష్టాల్లో ఉన్నాయి. క్రూడ్ మళ్లీ 71 డాలర్లను దాటింది. ఈ...
భారత్లో ఉన్న తన న్యూస్ వెబ్సైట్లను మూసివేయాలని యాహూ నిర్ణయించింది. యాహూ మాతృసంస్థ వెరిజాన్ మీడియా ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం భారత...
గంగవరం పోర్టులో తన వాటాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అమ్మేసింది. గంగవరం పోర్టులో ఏపీ సర్కారుకు ఉన్న 10.4 శాతం వాటాను రూ.644.78 కోట్లకు కొనుగోలు చేసినట్లు...
మన స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. దేశీయ ఆర్థిక సంస్థలు కొంటున్నాయి. ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ చాలా తక్కువగా ఉండటంతో......
