For Money

Business News

FEATURE

ఒక్క ఐటీ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు భారీ లాభాలతో ముగియడంతో నిఫ్టి కొత్త రికార్డులు సృష్టించింది. ఇవాళ ఆల్‌టైమ్‌ హై 16,931 వద్ద ముగిసింది....

భారత మార్కెట్‌లో ప్రవేశించేందుకు రంగం సిద్ధం చేసుకొంటోంది టెస్లా. ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో రారాజుగా ఉన్న టెస్లా భారత్‌లో ప్లాంట్‌ పెట్టేందుకు సిద్ధమైంది. బెంగళూరు కేంద్రంగా కార్పొరేట్‌...

డిజిటల్‌ పే సంస్థ అయిన ఫోన్‌ పేకు ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (IRDAI) నుంచి బీమా బ్రోకింగ్‌ వ్యాపారం నిర్వహించేందుకు లైసెన్స్‌...

సూరత్‌కు చెందిన ఆమి ఆర్గానిక్స్‌ కంపెనీ బప్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే సెప్టెంబర్‌ 1న ప్రారంభం కానుంది. విజయా డయాగ్నస్టిక్స్‌తో పాటు ఈ ఇష్యూ ప్రారంభం కానుంది....

సింగపూర్‌ నిఫ్టి సూచించిన స్థాయిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 16,809 పాయింట్లను తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 93 పాయింట్ల లాభంతో 16,798 పాయింట్ల వద్ద...

అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అమెరికా మార్కెట్లలో ఉన్న జోష్‌ ఆసియా మార్కెట్లలో కన్పించడం లేదు. డాలర్‌ బలహీనపడటంతో క్రూడ్‌ మళ్ళీ భారీగా పెరుగుతోంది. ఇక నిఫ్టి...

వడ్డీ రేట్లను ఇప్పట్లో పెంచమని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఛైర్మన్‌ పావెల్‌ స్పష్టం చేయడంతో డాలర్‌ మళ్ళీ బలహీనపడింది. ఫలితంగా శుక్రవారం యూరో, అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ...

ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు గడువు తేదీని మరోమారు పొడిగించనన్నట్లు వినవస్తోంది. కొత్త ఐటీ వెబ్‌సైట్‌లో ఎలాంటి సాంకేతిక సమస్యలూ తలెత్తకుండా, సెప్టెంబరు 15 నాటికి సిద్ధం చేయాలని...

రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఆదివారం జరిగిన కంపెనీ డైరెక్టర్ల బోర్డు సమావేవఃలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కంపెనీ...

రిలయన్స్‌ జియోలో 7.7 శాతం వాటా కోసం రూ. 33,737 కోట్లు పెట్టుబడి పెట్టిన గూగుల్‌ కంపెనీ ఇపుడు ఎయిర్‌టెల్‌లో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అవుతోంది. జాతీయ...