For Money

Business News

ECONOMY

ఒక్కసారిగా ఢిల్లీలో కరోనా విజృంభిస్తోంది. వారం రోజుల్లోనే కరోనా కేసులు 11,000 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 350 మంది హాస్పిటల్‌లో చేరినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి...

ఇంటర్‌నెట్‌ లేకున్నా (ఆఫ్‌లైన్‌) డిజిటల్‌ చెల్లింపులకు అనుమతించాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయించిన విషయం తెలిసిందే.దీనికి అనుగుణంగా వాటికి విధివిధానాలను విడుదల చేసింది. ఇవి...

దేశంలో బ్యాంకులకు మూడు రకాల హాలిడేస్‌ ఉంటాయి. ఇవిగాక స్థానిక సెలవులు కూడా ఉంటాయి. ప్రధాన సెలవులు నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ యాక్ట్‌ కింద ఇచ్చే సెలవులు. రెండోది...

2021-22 అసెస్‌మెంట్‌ ఏడాదికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్న్‌లు దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేదీ. రిటర్న్‌లు దాఖలు చేసేందుకు గడువు పెంచే ప్రతిపాదన తమ వద్ద లేదని...

గత ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను జీఎస్‌టీ వార్షిక రిటర్నులు సమర్పించేందుకు గడువును ఈ డిసెంబరు 31 నుంచి 2022 ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం...

టెక్స్‌టైల్స్‌పై జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని జీఎస్టీ కౌన్సిల్‌ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇవాళ జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌లో ఈ పెంపుదలను...

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం ఇవాళ ఢిల్లీలో జరుగనుంది. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర...

డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలకు కేవైసీ అప్‌డేట్ చేసేందుకు గడువును మరో మూడు నెలలు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. వాస్తవానికి ఈ గడువు రేపటితో అంటే డిసెంబర్ 31...

అసెంబ్లీ ఎన్నికల సమయంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో మార్పును ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు నిలిపివేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ భారీగా పెరుగుతుండటంతో మన కంపెనీలకు పెద్ద...

యాపిల్‌ మరో కొత్త ఫీచర్‌తో ఐఫోన్‌ 14ను తీసుకురానుంది. ఐఫోన్‌ 14ను సిమ్‌ కార్డు స్లాట్‌ లేకుండా రూపొందిస్తున్నట్లు టెక్‌ వెబ్‌సైట్‌ మ్యాక్‌ రూమర్స్‌ వెల్లడించింది. 2023కి...