For Money

Business News

ECONOMY

ఢిల్లీలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌ అథారిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులను మూసివేయాలని నిర్ణయించింది. ఎమర్జన్సీ...

ఈసారి బడ్జెట్‌లో ఐటీ స్లాబ్‌ల జోలికి ఆర్థిక మంత్రి వెళ్ళరని తెలుస్తోంది. స్లాబులను అలాగే ఉంచి... ఉద్యోగులను సంతృప్తి పర్చడం కోసం స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచే ఆలోచన...

ఈ నెల 5వ తేదీన కర్నూలు, అనంతపురం, కడప, బళ్ళారి, నంద్యాల తదితర ప్రాంతాల్లో మూడు కంపెనీలకు చెందిన స్థావరాలపై ఐటీ దాడులు జరిగాయని, ఈ దాడుల్లో...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతం ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో ఆర్బీఐ వేసిన అంచనా కంటే ఇది...

కజకిస్తాన్‌లో ప్రజల ఆందోళనతో క్రూడ్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఒపెక్‌ ప్లస్‌ కూటమిలో కజకిస్తాన్ ఓ ప్రధాన సరఫరాదారు. దేశీయగా చమురు ధరలు పెంచడంతో జనం తీవ్ర...

15 ఏళ్ళదాటిన టీనేజర్లకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రారంభించింది.ఈ మేరకు కోవిన్‌  యాప్‌లో మార్పులు చేసింది. ఆ యాప్‌లో కేవలం కోవాగ్జిన్‌ ఒక్కటే ఆప్షన్‌ పెట్టారు. అంటే...

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ మరో 2500 కోట్ల రుణానికి అనుమతి తీసుకుని వచ్చారు. ఆర్ధిక శాఖ అధికారులు ఢిల్లీ చుట్టు అప్పుల కోసం తిరిగినా తప్పుడు...

మెలమెల్లగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఇవాళ భారీగా పెరిగింది. శని, ఆదివారం సెలవు కావడంతో ఆది, సోమవారాల్లో కరోనా కేసుల సంఖ్య తక్కువగానే ఉంటుంది. సోమవారం...

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో వారాంతపు కర్ఫ్యూ విధించాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి పది గంటల నుంచి సోమవారం ఉదయం5 గంటల...

ఒమైక్రాన్‌ ప్రభావం ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా ఉండదని వార్తలు వస్తుండటంతో... క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ రష్యాతో పాటు ఒపెక్‌ దేశాల కూటమి (ఒపెక్‌ ప్లస్‌)...