వచ్చే ఏడాది కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. ఆ తరవాత సార్వత్రిక ఎన్నికలు. వీటి దృష్ట్యా వాటాల విక్రయం, ప్రైవేటీకరణను వాయిదా వేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది....
ECONOMY
అమెరికా కేంద్ర బ్యాంకు రాత్రి వడ్డీ రేట్లను అర శాతం పెంచింది. ఇప్పటి వరకు ప్రతి సమావేశంలో 0.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచిన బ్యాంకు.....
దేశ ఆర్థిక అభివృద్ధికి పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాలు ముఖ్యమే గాని... గుత్తాధిపత్యం మంచిది కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్ అన్నారు. ఇవాళ ఆయన...
గత కొన్ని నెలలుగా తమకు నష్టాలు వచ్చాయని చెప్పిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇపుడు లాభాలు గడిస్తున్నాయి. విదేశీ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థల విశ్లేషణల ప్రకారం...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్. గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిన 18 నెలల డీఏ బకాయిల ఇవ్వడం...
దేశంలో టోకు ధరల ద్రవ్యోల్బణం 21 నెలల కనిష్ఠానికి చేరింది. నవంబర్ నెలలో 5.85 శాతంగా నమోదైనట్లు ఎన్ఎస్ఓ పేర్కొంది. ముఖ్యంగా ఆహార పదార్థాలు, చమురు, తయారీ...
గడచిన మూడేళ్లలో దేశంలోని ప్రభు త్వ రంగ బ్యాంకులు (పీఎ్సబీ) దాదాపు రూ.6.15 లక్షల కోట్ల మేరకు రుణాలను రద్దు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి...
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా లోక్సభలో మాట్లాడుతున్నారంటే... ఒక రకమైన వెబ్రేషన్ వచ్చేస్తుంది సభలో. ఆరంభం నుంచి చివరి వరకు నాన్ స్టాప్ అనర్గళంగా ఇంగ్లీషులో...
అక్టోబర్లో కీలక పరిశ్రమలన్నీ పడకేయడంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 4 శాతానికి క్షీణించింది. సీఎన్బీసీ టీవీ 18 సర్వేలో పాల్గొన్న ఆర్థిక వేత్తలు ఐఐపీ 0.8...
రీటైల్ ద్రవ్యోల్బణం నవంబర్లో దిగివచ్చింది. ఈ ఏడాది తొలిసారి 6 శాతం కంటే దిగువన నమోదైంది. వినియోగదారుల ధరల సూచీ (Consumer Price Index - CPI)...