For Money

Business News

CORPORATE NEWS

ట్విటర్‌ సీఈఓగా పనిచేసేందుకు ఆసక్తి చూపే మూర్ఖుడుని తనకు దొరికితే... వెంటనే తాను రాజీనామా చేస్తానని ట్విటర్‌ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ అన్నారు. సాఫ్ట్‌వేర్‌, సర్వీస్‌ టీమ్స్‌తో...

చివరికి మన దేశానికి చెందిన ప్రముఖ కంపెనీలు తయారు చేసే మందులు కూడా నాసిరకంగా ఉన్నాయని నేపాల్‌ నిషేధించింది. భారత్‌కు చెందిన 16 ఔషధ కంపెనీలను బ్లాక్‌...

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అయిన సమీర్‌ మహేంద్రుతో వైకాపా పీఎం మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం పలుమార్లు భేటీ అయినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)...

అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శరత్‌చంద్రా రెడ్డి ఇప్పటి వరకు తమ సొంత కంపెనీ ట్రైడెంట్‌ కెంఫర్‌ లిమిటెడ్‌ ద్వారా మద్యం వ్యాపారం చేసినట్లు వార్తలు వచ్చినా......

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన కంపెనీ అయిన ఇండో స్పిరిట్‌లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తి ప్రదర్శించారని, ఆమె తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌ మహీంద్రుకు అరుణ్‌...

స్టాక్‌ ఎక్స్ఛేంజీల ద్వారా కంపెనీలు షేర్ల బై బ్యాక్‌ చేసే పద్ధతిని దశలవారీగా ఎత్తివేయాలని స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా...

ప్రభుత్వ రంగానికి చెందిన ఐడీబీఐ బ్యాంక్‌ను కేంద్ర ప్రబుత్వం ప్రైవేటీకరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే బిడ్లు కూడా ఆహ్వానించింది. అయతే స్పందన అంతంత మాత్రమే ఉండటంతో గడువు...

రీటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును 0.35 శాతం పెంచినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వెల్లడించింది. దీంతో కనీస వడ్డీరేటు 8.65 శాతానికి చేరింది. పెరిగిన వడ్డీరేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి...

భారతదేశంలో ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద హాలివుడ్‌ చిత్రాల అన్ని రికార్డులను అవతార్‌-2 బద్ధలు కొట్టింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం మేరకు ఈ సినిమా మొదటిరోజే...