For Money

Business News

CORPORATE NEWS

న్యూఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) నుంచి దాదాపు పూర్తిగా వైదొలగుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్‌, ప్రణయ్‌ రాయ్‌ ప్రకటించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి 32.36 శాతం వాటా...

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌కొచ్చర్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీడియోకాన్‌ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, మోసం,...

కోల్‌కతాకు చెందిన కార్పొరేట్‌ పవర్‌ లిమిటెడ్‌కు చెందిన 16 ఆఫీసులపై సీబీఐ ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తోంది. బ్యాంకులకు సమారు రూ. 4037.87 కోట్ల రుణాలను ఎగ్గొట్టిన...

హైదరాబాద్‌కు చెందిన సువేన్‌ ఫార్మాను అడ్వెంట్‌ ఇంటర్నేషనల్‌ టేకోవర్‌ చేయనుంది. ఇప్పటి వరకు ఈ కంపెనీ కొనేందుకు అమెరికాకు చెందిన బ్లాక్‌స్టోన్‌ ముందుంది. ఫైనల్‌గా అడ్వెంట్‌ సువేన్‌...

ఇవాళ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు గుట్కా డాన్‌ అభిషేక్‌ ఆవలను విచారించనుంది. అకస్మాతుగా అభిషేక్‌ను ఎందుకు పిలిచారు? మళ్ళీ ఇవాళ ఎందుకు పిలుస్తున్నారు? ఇతనికి...

విశాఖపట్నంలో ఎయిర్‌టెల్‌ 5జీ ప్లస్‌ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్‌ సహా పలు నగరాల్లో ఇప్పటికే 5జీ సేవలను ప్రారంభించిన ఎయిర్‌టెల్‌.. ఇపుడ విశాఖలోనూ ఈ సేవలను అందుబాటులోకి...

మెట్రో క్యాష్‌ అండ్‌ క్యారీని రిలయన్ష్‌ రీటైల్‌ టేకోవర్ చేసింది. డీల్‌ విలువ రూ. 2850 కోట్లు. మొత్తం మెట్రో ఈక్విటీ రిలయన్స్‌ రీటైల్‌ చేతికి వచ్చింది....

ఇండిగో ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో జరిగిన ఓ సంఘటన ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మధ్యాహ్నం నుంచి ఈ వీడియో మధ్యాహ్నం నుంచి హల్‌చల్‌ చేస్తోంది....

ఇండియన్ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కామధేనుగా మారింది బీసీసీఐకి. కేవలం ఈ లీగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఆర్థికంగా ఎదిగింది బీసీసీఐ. ఈ ఏడాది రెండు...