For Money

Business News

CORPORATE NEWS

ఏడాదిలో జెట్‌ స్పీడుతో పెరిగిన అదానీ గ్రూప్‌ షేర్ల కష్టాలు ఇంకా తొలగలేదు. ఇప్పటికీ అంటే నేడు కూడా అదానీ గ్రూప్‌కు చెందిన ఆరు లిస్టెడ్‌ కంపెనీల్లో...

గత కొన్ని రోజులుగా రిలయన్స్‌ షేర్ మార్కెట్‌లో 'టాప్‌ 5 గెయినర్స్‌' జాబితాలో ఉంటోంది. ఈనెలాఖరులో కంపెనీ సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) జరగనుంది. ఈ సమావేశంలో...

ఆసియాలో చైనా ధనవంతులను దాటేశారు మన అంబానీ, అదానీలు. 2021 ఏడాదికి బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ తాజా ర్యాంకింగ్‌ ప్రకారం తొలి రెండు స్థానాలు వీరివే. ప్రపంచ...

ఆర్థిక అవకతవకలు, కుంభకోణం కారణంగానే DHFL దివాలా తీసింది. ఇప్పటికే ఈ షేర్‌ను కొన్న ఇన్వెస్టర్లు నట్టేట మునిగారు. మిగిలిన కొంతమందికైనా.. కొంత విలువ వస్తుందని ఆశించారు....

దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్ (DHFL) షేర్ల ట్రేడింగ్‌ను సోమవారం నుంచి సస్పెండ్‌ చేస్తున్న నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ (NSE) బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ (BSE)లు ప్రకటించాయి....

షేర్లను బైబ్యాక్‌ చేయాలని కావేరీ సీడ్స్‌ యోచిస్తున్నట్లు ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మిథున్‌ చంద్‌ తెలిపారు. వచ్చే త్రైమాసికం చివరి నాటికి బైబ్యాక్‌పై కంపెనీ దీనిపై...

ఈనెల 7వ తేదీన దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డీహెచ్‌ఎఫ్‌ఎల్‌)ని పిరమల్‌ క్యాపిటల్‌ అండ్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ టేకోవర్‌కు నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్‌ (ఎన్‌సీఎల్‌టీ)...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) రూ.1329.77 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత ఏడాది (2019-20) ఇదేకాలంలో బ్యాంక్‌ రూ.2,503.18 కోట్ల నష్టాన్ని...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నికర నష్టం రూ.1,349.21 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ రూ.1,529.07 కోట్ల నష్టాన్ని...