For Money

Business News

CORPORATE NEWS

ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం కరోనా దెబ్బకు విలవిల్లాడుతోంది. ప్రముఖ మల్టీప్లెక్స్‌ సంస్థ పీవీఆర్‌ కరోనా దెబ్బ నుంచి ఇంకా కోలుకోలేదు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో ఈ సంస్థ...

జూన్‌ త్రైమాసికంలో రూ.1,353.2 కోట్ల నికర లాభాన్ని టెక్‌ మహీంద్రా ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన నికర లాభం రూ.972.3 కోట్లతో...

టెలికాం మార్కెట్లో మే నెలలో ఎయిర్‌టెల్ 46.13 లక్షల చందాదారులను కోల్పోయింది. ట్రాయ్ విడుదల చేసిన మే నెల గణాంకాల ప్రకారం.. రిలయన్స్ జియో 35.54 లక్షల...

టెలికాం, నెట్‌వర్క్‌ పరికరాల తయారీ సంస్థ తేజస్‌ నెట్‌వర్క్‌.. టాటా గ్రూప్‌ గూటికి చేరుతోంది. పనాటోన్‌ ఫిన్‌వెస్ట్‌ అనే అనుబంధ కంపెనీ ద్వారా టాటా గ్రూప్‌ హోల్డింగ్‌...

కరోనా కాలంలో పెద్ద టెక్‌ కంపెనీలకు బాగా కలిసి వచ్చింది. యాపిల్, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌...ఈ మూడు కంపెనీలు కేవలం మూడు నెలల్లో 55 బిలయన్‌ డాలర్లు అంటే...

తమ కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ ఇన్వెస్టర్లపై కొన్ని మీడియా సంస్థలు కావాలని వార్తలు రాశాయని ఇటీవల జరిగిన ఏజీఎంలో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ...

ఉక్రెయిన్‌తో పాటు ఇతర CIS దేశాలలో డాక్టర్లు వంటి హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌కు లంచాలు ఇచ్చారనే ఆరోపణలకు సంబంధించి అమెరికా న్యాయ విభాగం నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌కు సమన్లు...

సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న గ్రేట్‌ లర్నింగ్‌ కంపనీని బైజూస్ టేకోవర్‌ చేసింది. ప్రొఫెషనల్‌, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రంగంలో నిమగ్నమైన గ్రేట్‌ లర్నింగ్‌ కంపెనీని 60 కోట్ల డాలర్లకు...

టాటా మోటార్స్‌కు నష్టాల బెడద ఇప్పట్లో పోయేలా లేదు. ప్రతి త్రైమాసికంలో ఏదో కారణంగా భారీ నష్టాలను ప్రకటింస్తోంది కంపెనీ. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 63,...