నర్సాపురం ఎంపీ రఘు రామకృష్ణ రాజుకు చెందిన ఇండ్ భారత్ థర్మల్ పవర్ కంపెనీపై దివాలా తీసింది. ఈ మేరకు విక్రయ చర్యలు తీసుకోవాల్సిందిగా ఎన్సీఎల్టీ హైదరాబాద్...
CORPORATE NEWS
చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు భారీ ఎత్తున పన్నును ఎగవేసినట్లు ఆదాయపు పన్ను అధికారులు గుర్తించారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, అస్సామ్, పశ్చిమ...
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కొత్తగా పండగ ఆఫర్ను ప్రకటించింది. అధిక క్రెడిట్ స్కోర్ ఉన్న కస్టమర్లకు 6.65 శాతం వడ్డీకే ఇంటి రుణం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇందుకోసం...
హైదరాబాద్కు చెందిన ఐవీఆర్సీఎల్ కంపెనీని రూ.1200 కోట్లకు విక్రయించనున్నారు. ఈ కంపెనీని మూడోసారి వేలం వేసిన విషయం తెలిసిందే. గత నెలలో బిడ్లు ఆహ్వానించారు. కంపెనీ కొనుగోలుకు...
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ నేసమణిమారన్ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద...
కంపెనీ సీఈఓను ఆర్బీఐ సెలవుపై పంపేయడంతో ఆర్బీఎల్ బ్యాంక్ షేర్పై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఈ బ్యాంక్లో కొందరు ఇన్వెస్టర్లు పెట్టుబడి పెడతారని వార్తలు రావడం,దాన్ని వారు...
మరో ప్రైవేట్ బ్యాంక్ సంక్షోభంలో పడింది. బ్యాంక్ సీఈఓ రాజీనామా పెద్ద విషయం కాదని బ్యాంకు వర్గాలు అంటున్నా... ఆర్బీఎల్ వ్యవహారం ఇపుడు మార్కెట్లో హాట్ టాపిక్గా...
భీమవరం చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రెబ్బా సత్యనారాయణ (Rebba Satyanarayana) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఆయనకు, ఆయన కుటుంబానికి చెందిన దాదాపు రూ.100...
షియోమి కొత్త మోడల్ 11i హైపర్చార్జ్ ఫోన్ను జనవరి 6వ తేదీన భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫోన్తో పాటు Mi 11X, 11X Pro, 11...
సోనీ పిక్చర్స్తో విలీనం అవడానికి జీ ఎంటర్టైన్మెంట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇవాళ సమావేశమై... రెండు కంపెనీల మధ్య బైండింగ్ అగ్రిమెంట్కు...
