హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోకి 2021 మొదటి మూడు నెలల్లో 38.4 కోట్ల డాలర్ల (దాదాపు రూ.2803 కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ఫినిక్స్ గ్రూప్ కొత్త ప్రాజెక్టులు...
Blog
మారుతి సుజుకీ ఇండియా నాలుగో త్రైమాసికంలో కంపెనీ రూ.1,241.1 కోట్ల నికర లాభం ప్రకటించింది. 2019-20 ఇదే కాలానికి ఆర్జించిన రూ.1,322.3 కోట్ల లాభంతో పోలిస్తే 6.14...
యాక్సిస్ బ్యాంక్ మళ్లీ లాభాల బాట పట్టింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి బ్యాంక్ రూ.2,677 కోట్లుగా నికర లాభం ఆర్జించింది. మొండిబకాయిల కోసం కేటాయింపులు గణనీయంగా...
ఉదయం ఫ్లాట్గా ప్రారంభమైన మార్కెట్కు క్రమంగా మద్దతు వచ్చింది. మెటల్స్ మెరవడంతో పాటు బ్యాంకు షేర్లు అండగా నిలబడటంతో నిఫ్టి 14600పైన పటిష్ఠంగా ముగిసింది. ఎక్కడా నిఫ్టి...
ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నా.. మన మార్కెట్లు గ్రీన్లో ప్రారంభమయ్యాయి. నిఫ్టి ప్ర్తుతం 46 పాయింట్ల లాభంతో 14,531 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. బ్యాంక్ నిఫ్టి స్వల్ప...
డే ట్రేడర్స్కు ఇవాళ అంబుజా సిమెంట్ మంచి కొనుగోలు అవకాశం ఇస్తోందని అనలిస్టులు అంటున్నారు. నిన్న ఈ షేర్ రూ.303 వద్ద ముగిసింది. డే ట్రేడర్స్ ఈ...
నిన్న ఒక శాతం పెరిగిన నిఫ్టి ఇవాళ స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ప్రారంభమయ్యే అవకాశముంది. రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ రెడ్లో క్లోజ్...
వ్యాక్సిన్ ధరలను తగ్గించాల్సిందిగా భారత్ బయోటెక్తో పాటు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబ నేతృత్వంలో ఇవాళ జరిగిన...
ఏదైనా ఒక కమర్షియల్ బ్యాంక్లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (CEO) ఒకే వ్యక్తి 15 ఏళ్ళు మించి ఉండటానికి వీల్లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్...
మార్చి నెలతో ముగిసిన త్రైమాసికంలో టెక్ మహీంద్రా కంపెనీ పనితీరు నిరాశాజనకంగా ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం అంతక్రితం త్రైమాసకం కన్నా 17.4శాతం క్షీణించిరూ....