For Money

Business News

Blog

ఇవాళ నిఫ్టికి ప్రభుత్వ రంగ షేర్లు అండగా నిలిచాయి. ప్రైవేట్‌ బ్యాంక్‌, ఫైనాన్షియల్స్‌లో భారీ అమ్మకాలు వచ్చినా... నిఫ్టిలో టాప్‌ యాక్టివ్‌ షేర్లుగా పీఎస్‌యూలే ఉన్నాయి. యూరప్‌...

కరోనా కాలంలో కాలంతో పోటీ పడి పెరిగిన ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా మిడ్‌ క్యాప్‌ ఐటీ షేర్ల ధరలు ఐస్‌లా కరిగిపోతున్నాయి....

ఊహించినట్లే నిఫ్టి వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17,613 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం క్రితం ముగింపుతో పోలిస్తే 114 పాయింట్ల నష్టంతో 17,634...

స్టాక్‌ మార్కెట్‌ పతనం చాలా స్పీడుగా ఉంటోంది. వరుసగా నోట్ల ప్రింట్‌ చేస్తూ వచ్చిన అమెరికా కేంద్ర బ్యాంక్‌ కూడా అలసిపోయింది. మార్కెట్‌లో వొద్దన్నా డాలర్లను కుమ్మరించారు....

ప్రధాన దేశాల్లో వడ్డీ రేట్లు పెరగడం ఖాయంగా కన్పిస్తోంది.దీంతో ప్రభుత్వ బాండ్లపై ఈల్డ్స్‌ పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచ షేర్‌ మార్కెట్లలో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిన్న యూరో...

ఐటీ షేర్లను ఇంకా అమ్మొచ్చా? గత కొన్ని రోజులుగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. టాప్‌ లైన్‌ షేర్లతో పాటు మిడ్‌ క్యాప్‌ షేర్లలో కూడా...

తాజా డేటా ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు ఆప్షన్స్‌ మార్కెట్‌లో నిఫ్టిలో షార్ట్‌ పొజిషన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ముఖ్యంగా రేపు డెరివేటివ్‌ క్లోజింగ్‌ కావడంతో ఆప్షన్స్‌లో ట్రేడింగ్‌ యాక్టివిటి...

దేశంలో మొదటిసారి ఒక బ్యాంక్‌ తన ఏటీఎంలను మూసేయాలని నిర్ణయించింది. సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌ తన ఏటీఎంలను మూసేయనుంది. ఈ బ్యాంక్‌కు 26 ఏటీఎంలు ఉన్నాయి....

ప్రస్తుతం ఫేమ్ 2 స్కీమ్‌ కింద ఎలక్ట్రిక్ బైకులు, కార్లు కొనేవారికి భారీ సబ్సిడీ లభిస్తోంది. ఈ ఫేమ్ 2 స్కీమ్‌ గడువు తేదీని పొడగించాలని చూస్తున్నట్లు...