For Money

Business News

Blog

వివిధ సామాజిక అంశాలపై దృష్టి సారించిన సంస్థల కోసం సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ)కి సెబీ ఇవాళ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఖరారు...

షేర్‌ మార్కెట్‌ ఎక్స్ఛేంజ్‌ మాదిరిగానే గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ రానుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా (సెబి) ఆమోదం తెలిపింది. షేర్లలాగానే...

కరోనా సమయంలో జెట్‌ స్పీడుతో దూసుకెళ్ళిన ఐటీ షేర్లు ఇపుడు అంతే స్పీడుతో వెనక్కి వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఒక మోస్తరు నష్టాలతో లాగిస్తున్న ఐటీ...

మార్కెట్‌ కాస్త పడగానే బలహీన కౌంటర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇటీవల భారీగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. కేవలం వార్తల వల్ల పెరిగిన షేర్లపై...

అధిక స్థాయిలో మార్కెట్‌లో ఒత్తిడి అధికంగా ఉంది. ఈ స్థాయిలో తాజా పొజిషన్స్‌కు ఇన్వెస్టర్లు జంకుతున్నారు. పైగా డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ దగ్గర పడుతుండటంతో జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా...

పండుగ సీజన్‌ ముందు రిలయన్స్‌ జియో ప్రి పెయిడ్‌ కార్డులకు 20 శాతం క్యాష్ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇది ఎంపిక చేసిన మూడు ప్యాకేజీలకు మాత్రమే...

దేశంలోనే ఈ రంగంలో ఉన్న ఏకైక కంపెనీ. కాసినో, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న ఈ కంపెనీ ఇప్పటి వరకు ఇన్వెస్టర్లను ఎపుడూ నిరాశపర్చలేదు. గోవా సమీపంలో సముద్రంపై...

కస్టమర్లకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించడంతో RBL బ్యాంకుపై ఆర్‌బీఐ రూ. 2 కోట్ల జరిమానా విధించింది. చట్ట విరుద్దంగా ఖాతాలు తెరిచినట్టు తమ పరిశీలనలో తేలినట్టు ఆర్‌బీఐ...

డాలర్‌ ఆధార పరిశ్రమలలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. రాత్రి అమెరికా నాస్‌డాక్‌ పతనం కూడా భారత ఐటీ కంపెనీలపై తీవ్రంగా ఉంది. ఇవాళ టాప్‌ లూజర్స్‌లో...