For Money

Business News

Blog

భారీ మొత్తంలో కొనగోళ్ళు చేసేవారికి డీజిల్‌ ధరను లీటరుకు రూ.25 చొప్పున ప్రభుత్వం పెంచింది. బహిరంగ మార్కెట్‌ గురించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో...

వ్యాపార విస్తరణలో భాగంగా దొడ్ల డెయిరీ శ్రీ కృష్ణ మిల్క్స్‌ను రూ. 50 కోట్లకు టేకోవర్‌ చేయనుంది. ఇది పూర్తిగా నగదు డీల్‌. శ్రీ కృష్ణ మిల్క్స్‌...

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుంటే... పరిశ్రమ దృష్టి అంతా ఆ సినిమా క్రియేట్‌ చేసే బాక్సాఫీస్‌ రికార్డులపై పడుతోంది. అభిమానులు కూడా లెక్కలు వేసుకుంటున్నారు....

ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి అదనపు రేట్లు వసూలుకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈనెల 25న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఎయిర్‌ కండీషన్‌,...

వాల్‌ స్ట్రీట్‌ మిశ్రమంగా ఉంది. నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీలు గ్రీన్‌లో ఉండగా, డౌ జోన్స్‌ నష్టాల్లో ఉంది. టెక్‌ షేర్లలో ర్యాలీ కొనసాగుతోంది....

ఇపుడు పెగసస్‌ వివాదం మళ్ళీ ప్రధాని మోడీని ఇరకాటంలో పడేస్తోంది. కేంద్ర ప్రభుత్వం పెగసస్‌ను కొనుగోలు చేసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ కథనం రాసింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి...

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చార్జీలను సవరించింది. పల్లె వెలుగు బస్సు టికెట్‌ ధరలను రౌండప్‌ చేశారు. ముఖ్యంగా చిల్లర సమస్య నివారణలోభాగంగా ఈ టికెట్‌...

ఇండోనేషియా ప్రభుత్వం పామోలిన్‌ ఎగుమతులకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఇప్పటి వరకు ఒకస్థాయి వరకు లెవీ విధించి పామోలిన్‌ ఎగుమతులను అనుమతించేది. ఎగుమతి పరిమాణంపై...

ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మినహా మిగిలిన మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అయితే లాభాలు అరశాతంకన్నా తక్కువే ఉన్నాయి. ఇక చైనా...

రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అన్ని సూచీలు ఒక శాతంపైగా లాభంతో క్లోజయ్యాయి. నిన్న రాత్రి కరెన్సీ మార్కెట్‌లో డాలర్ బాగా క్షీణించింది. డాలర్‌ ఇండెక్స్‌...