తన ఇంజెక్టబుల్ బిజినెస్ను అరబిందో ఫార్మా అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే. బ్లాక్ స్టోన్ కంపెనీ ఈ వ్యాపారాన్ని కొనేందుకు పలు కంపెనీలు పోటీ పడ్డాయి. వీటిలో...
Blog
రెండు లేదా మూడు వారాల పాటు ఓపిక ఉన్న ఇన్వెస్టర్లకు రెండు షేర్లు ఏంజిల్ వన్ సంస్థకు చెందిన టెక్నికల్ చీఫ్ అనలిస్ట్ సమీత్ చవాన్ సిఫారసు...
షార్ట్ కవరింగ్ ర్యాలీకి ఈవారం బ్రేక్ పడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్లో ఉన్నా... లాభాలన్నీ నామమాత్రంగా ఉన్నాయి. అయితే నిఫ్టి...
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. గత శుక్రవారం మన మార్కెట్లకు సెలవు. ఆరోజు యూరో,అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా వాల్స్ట్రీట్లో నాస్డాక్ రెండు...
పతంజలి గ్రూప్నకు చెందిన రుచి సోయా కంపెనీ ఫాలోఆన్ పబ్లిక్ ఆఫర్ (FPO) మార్చి 24న ప్రారంభం కానున్న విషయం తెలిసింది. ఈ ఆఫర్కు ధర శ్రేణి...
కేవలం మూడు ట్రేడంగ్ సెషన్స్లో వంద డాలర్ల నుంచి 110 డాలర్లకు చేరింది బ్రెంట్ క్రూడ్ ఆయిల్. ఉక్రెయిన్, రష్యా యుద్ధంపై అనిశ్చితి కొసాగడంతో పాటు రష్యా...
క్రిప్టోకరెన్సీ లావాదేవీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం క్రిప్టో ఎక్సేఛేంజ్లు అందించే సర్వీసులపై మాత్రమే కేంద్రం 18 శాతం జీఎస్టీను విధిస్తోంది....
లోదుస్తుల తయారీ సంస్థ క్లోవియాలో 89 శాతం ఈక్విటీ వాటాను రూ. 950 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్ఆర్వీఎల్) ప్రకటించింది....
భారత్ బ్రాడ్ బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో విలీనం కానుంది. బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పీకే పూర్వార్ ఈ...
ఒమైక్రాన్ నుంచి ఇపుడిపుడే బయటపడుతున్న సమయంలో తమిళనాడులో కొరోనా కొత్త వైరస్ BA.2 బయటపడింది. ఒమైక్రాన్కు ఇది సబ్ వేరియంట్ అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఏడాది...
