For Money

Business News

Blog

కియా ఇటీవల మార్కెట్‌లో ప్రవేశపెట్టిన కరేన్స్‌ కారు ప్రి బుకింగ్స్‌ ఈ నెల 14 నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలి రోజే 7,738 కార్లకు బుకింగ్‌...

లిస్టింగ్‌ రోజున ఝలక్‌ ఇచ్చిన మెట్రో బ్రాండ్స్‌ ఇవాళ 20 శాతం లాభంతో ముగిసింది. బ్రాండెడ్‌ ఫుట్‌వేర్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మెట్రోబ్రాండ్‌ గత...

ఉదయం ఒక గంట పాటు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన నిఫ్టి తరవాత క్రమంగా గ్రీన్‌లోనే ఉంటూ వచ్చింది. మిడ్‌సెషన్‌లో చిన్న ఝలక్‌ ఇచ్చినా.. వెంటనే కోలుకుంది. యూరోపియన్‌...

2021...భారత దేశ చరిత్ర మరువరాని ఏడాది. కరోనా మహమ్మారికి లక్షల మంది బలయ్యారు. అనేక కుటుంబాలు అనాధలయ్యాయి. మరెన్నో కుటుంబాలు జీవనోపాధి కోల్పోయాయి. దేశంలో పేదల సంఖ్య...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌తో పాటు హెచ్‌సీఎల్‌ టెక్ ఫలితాలను మార్కెట్‌కు రుచించలేదు. దీంతో నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 18,228 పాయింట్లకు చేరింది. అయితే ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించిన వార్తలతో...

ప్రతి బడ్జెట్‌ ముందు ఆయా రంగాలకు ఆర్థిక మంత్రి తమ డిమాండ్లను సమర్పిస్తాయి. సాధ్యమైనంత వరకు పరిశ్రమపై అధిక భారం పడకుండా చూడటమే కాకుండా... అదనంగా కొత్త...

గత శుక్రవారం మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగాయి. ఏకంగా రూ. 1598 కోట్ల నికర అమ్మకాలు చేశారు. దేశీయ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా మద్దతు లభించలేదు....

నిఫ్టి ఇవాళ ఎలా ఓపెన్‌ అవుతుందా అన్నది చూడాలి. ఎందుకంటే సింగపూర్ నిఫ్టి 60 పాయింట్ల నష్టం చూపుతోంది. కాని కార్పొరేట్‌ ఫలితాలు బాగున్నందున నిఫ్టి ఓపెనింగ్‌లోనే...

గత శుక్రవారం అన్ని మార్కెట్లలో అనిశ్చితి కన్పించింది. యూరో మార్కెట్లు ఒక శాతం పైగా నష్టపోగా అమెరకా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. టెక్‌షేర్ల సూచీ నాస్‌డాక్‌ 0.59...

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూకు వచ్చిన మెట్రో బ్రాండ్స్‌ కంపెనీ అద్భుత పనితీరు కనబర్చింది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం, నికర లాభం భారీగా పెరిగాయి....