అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలుఉ జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా సమయంలో భారీగా పెరిగిన టెక్నాలజీ, ఐటీ షేర్లలో తీవ్ర ఒత్తిడి వస్తోంది. కరోనా తగ్గుముఖం సంగతేమోగాని......
Blog
ఏటీఎం, మేనేజ్మెంట్ సర్వీలు అందిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. మార్కెట్ నుంచి రూ. 600 కోట్లు వసూలు చేసేందుకు ఈ ఆఫర్...
పెట్రోల్, డీజిల్ ధరల సంక్షోభం. అధిక ధరలతో జనం ఆందోళన చేశారు. ధరలు తగ్గించిన ప్రభుత్వం.. తరవాత పెంచుదామంటే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో దాదాపు రెండు...
ఈనెల 25,26వ తేదీలలో ఫెడ్ సమావేశం జరుగనుంది. వడ్డీ రేట్లను మార్చిలో పెంచాలన్న నిర్ణయానికి ఫెడ్ కట్టుబడి ఉంటుందని భావిస్తున్నారు. దీంతో మార్కెట్ వడ్డీ రేట్ల పెరుగుదలను...
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగంలో తనకెవరూ సాటిరారని బజాజ్ ఫైనాన్స్ నిరూపించుకుంది. ఇవాళ కంపెనీ ప్రకటించిన మూడో త్రైమాసికం ఫలితాలు మార్కెట్ అంచనాలను మించాయి. డిసెంబర్తో ముగిసిన...
వీడియోగేమ్ మేకర్ యాక్టివిజన్ బ్లిజార్డ్ను 6870 కోట్ల డాలర్లకు (సుమారు రూ.5 లక్షలకు కోట్లకు పైగా) మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ కొనుగోలు చేసింది. కంపెనీ చరిత్రలో ఇదే అతి...
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న డేటా వర్క్స్లో మెజారిటీ వాటాను నజారా టెక్నాలజీస్ చేజక్కించుకుంది. డేటావర్క్స్ కంపెనీ విలువ రూ. 225 కోట్లుగా లెక్కగట్టి.. అందులో 55 శాతం...
ఉదయం నష్టాల నుంచి కోలుకున్న నిఫ్టి మిడ్ సెషన్లో కాస్సేపు గ్రీన్లో ఉంది. యూరో మార్కెట్లు ప్రారంభమయ్యక అసలు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 18,350ని తాకిన నిఫ్టి...
ఉదయం ఓ పావు గంట గ్రీన్లో ఉన్న నిఫ్టి వెంటనే నష్టాల్లోకి జారుకున్న విషయం తెలిసిందే. గంటలోనే సూచీ ఇవాళ్టి కనిష్ఠస్థాయి 18,186కి క్షీణించింది. అక్కడి నుంచి...
దాదాపు రియల్ ఎస్టేట్ షేర్లన్నీ ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ట్రేడవుతున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రిస్టేజ్ ఎస్టేట్ షేర్ ఏకంగా ఏడు శాతం లాభంతో ట్రేడవుతోంది. గత డిసెంబర్తో...