For Money

Business News

Blog

తెలంగాణలో రూ.1000 కోట్లతో ప్రాజెక్టును రాష్ట్రంలో నెలకొల్పేందుకు హిందుస్థాన్‌ కోకాకోలా బేవరేజెస్‌(హెచ్‌సీసీబీ) ముందుకొచ్చింది. సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌ ఫుడ్‌ప్రాసెసింగ్‌ పార్క్‌లో రెండో మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతోంది....

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌లో డాక్టర్‌ రెడ్డీస్‌ హోల్డింగ్స్‌ విలీనం కానుంది. డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌లో ఈ కంపెనీకి 24.83 శాతం వాటా ఉంది. విలీన స్కీమ్‌కు హైదరాబాద్‌...

ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్‌ రంగం, ద్రవ్య పరపతి విధానంపై డిజిటల్‌ కరెన్సీ ప్రభావాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుందని రిజర్వ్‌ బ్యాంక్‌ డిప్యుటీ గవర్నర్‌ టి. రవి...

హైదరాబాద్‌కు చెందిన పీసీహెచ్‌ గ్రూప్‌ ఆఫ్ కంపెనీస్‌కు చెందిన 11 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) వెల్లడించింది. ఈ ఆస్తుల విలువ రూ....

గత రెండు రోజులతో పోలిస్తే అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ 0.76 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 0.44 శాతం నష్టపోయాయి....

విద్యుత్‌ కోతలతో ఆంధ్రప్రదేశ్‌ అల్లాడి పోతుంది. ఎపుడు కరెంటు వస్తుందో...ఎపుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు 50శాతం కోత విధిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు అధికారికంగా...

లిస్టింగ్‌ రోజు నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పేటీఎం షేర్‌ గత కొన్ని రోజులుగా బలపడుతోంది.మరోలా చెప్పాలంటే ఈ షేర్‌ నిఫ్టి నెక్ట్స్‌లో చేరిన తరవాత బలపడుతోంది....

ట్రేడింగ్‌ చాలా వరకు నిఫ్టి, నిఫ్టి బ్యాంక్‌ షేర్లకు పరిమితమైనట్లు కన్పిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. రూ. 1750 నుంచి రూ.,1528కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌...