ఇవాళ టీసీఎస్ ఫలితాలు రానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్లో ఉన్నాయి. గతరెండు రోజుల్లో పలు కార్పొరేట్ నిర్ణయాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ట్రేడింగ్లో హెచ్చుతగ్గులకు లోనయ్యే...
Blog
టీసీఎస్ ఫలితాలు ఇవాళ వెల్లడి కానున్నాయి. స్టాక్ మార్కెట్ ముగిసిన తరవాత ఫలితాలు వస్తాయి. మార్కెట్ ట్రెండ్ను నిర్ణయించే అంశాల్లో ఇదొకటి. కార్పొరేట్ ఫలితాలే ఇపుడు మార్కెట్...
కరెన్సీ మార్కెట్లో డాలర్ రోజు రోజుకూ బలపడుతోంది. డాలర్ ఇండెక్స్ 99.93 వద్ద ట్రేడవుతోంది. ఇవాళ 100ను క్రాస్ చేస్తుందా అన్నది చూడాలి. అమెరికా పదేళ్ళ బాండ్...
ఈక్విటీ మార్కెట్లలో ద్రవ్యోల్బణ భయం కొనసాగుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ 0.4 శాతం లాభంతో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ...
తన భార్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ రాజీనామా చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారని బ్రిటన్ మీడియా రాస్తోంది....
విశాఖ స్టీల్ ప్లాంట్ చరిత్ర సృష్టించింది. కంపెనీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా టర్నోవర్, గ్రాస్ మార్జిన్లను సాధించింది. 201-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖ...
గత రెండేళ్ళ నుంచి ఐటీసీ ఇన్వెస్టర్లను చూసి.. అందరూ జాలి పడేవారే. ముఖ్యంగా న్యూఏజ్ షేర్లు కొన్నవారు, అదానీ ఇన్వెస్టర్లు... చివరికి రుచి సోయా ఇన్వెస్టర్లు కూడా...
దేశంలో వచ్చేవారం స్టాక్ మార్కెట్లతో పాటు కరెన్సీ, కమాడిటీ మార్కెట్లు కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేస్తాయి. సోమ, మంగళ, బుధవారాల్లో మాత్రమే పనిచేస్తాయి. ప్రతి గురువారం...
అంతర్జాతీయ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (SaaS) కంపెనీ అయిన కిస్ఫ్లో ఇన్కార్పొరేటెడ్లో శుక్రవారం అనూహ్య ఘటన జరిగింది. ఉద్యోగులందరినీ రమ్మని యజమాని సురేష్ సంబంధం కబురు...
18 ఏళ్ళు దాటినవారికి రేపటి నుంచి మూడో డోస్ అంటే ప్రికాషన్ డోస్కు ప్రభుత్వం ప్రకటించిన వెంటనే కరోనా వ్యాక్సిన్ కంపెనీలు సదరు వ్యాక్సిన్ ధరను గణనీయంగా...
