నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్కి 40,800 వద్ద...
Blog
వడ్డీ రేట్లను పెంచడంతో పాటు మున్ముందు మరింత జోరుగా వడ్డీ రేట్లను పెంచుతామని ఫెడ్ స్పష్టం చేయడంతో వాల్స్ట్రీట్ భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నాస్డాక్ మళ్ళీ...
అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 0.75 శాతం మేర పెంచడంతో డాలర్ పరుగులు పెడుతోంది. రాత్రి డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ళ గరిష్ఠానికి తాకింది. రాత్రి...
బడ్జెట్లో చూపిన రుణాలు కాకుండా మార్చి నాటికి కార్పొరేషన్ల ద్వారా రూ.86,259.82 కోట్ల అప్పును ఏపీ ప్రభుత్వం తీసుకుందని కాగ్ వెల్లడించింది. 2020-21 ఏడాదికి రాష్ట్ర ప్రభుత్వ...
హైదరాబాద్కు చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రైట్స్ ఇష్యూ చేయాలని నిర్ణయించింది. కంపెనీ విస్తరణ కోసం ఈ నిధులను సమీకరించనున్నట్లు తెలుస్తోంది. నిన్న భేటీ అయిన కంపెనీ డైరెక్టర్ల...
మూన్లైటింగ్కు పాల్పడిన ఉద్యోగులపై ప్రముఖ టెక్నాలజీ సంస్థ విప్రో ఘాటుగా స్పందించింది. ఒక కంపెనీలో పనిచేస్తూ మరో కంపెనీకి పనిచేయడాన్ని మూన్లైటింగ్ అంటారు. పలు ఐటీ కంపెనీలు...
ఊహించినట్లే అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ 0.75 శాతం మేర వడ్డీ రేట్లను పెంచింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుసగా మూడోసారి ఫెడ్...
వడ్డీ రేట్ల పెంపుపై మరికొన్ని గంటల్లో ఫెడ్ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. 0.75 శాతం పెంపుదలను మార్కెట్ అంచనా వేస్తోంది. తరవాత ఫెడ్ ఛైర్మన్ పావెల్ స్పీచ్...
బ్యాంకులకు రూ . 22,842 కోట్లు ఎగ్గొట్టిన ఏబీజీ షిప్యార్డ్ వ్యవస్ధాపక చైర్మన్ రిషి అగర్వాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. అగర్వాల్ ఇతరులపై సీబీఐ ఇప్పటికే కేసు...
టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఇవాళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలపై వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తరఫు నుంచి...
