For Money

Business News

Blog

రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. ఫెడ్‌ ఇవాళ, రేపు సమావేశం కానుంది. వడ్డీ రేట్ల పెంపుపై నిర్ణయం వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో...

గంట నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టాగ్రామ్​ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది తమ ​అకౌంట్​లు లాక్​ అయిపోయినట్టు మెసేజ్‌లు వస్తున్నాయని కొందరు ......

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో టాటా స్టీల్‌ కంపెనీ నిరుత్సాహకర పనితీరు కనబర్చింది. ఈ త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెట్​ నికర లాభం రూ. 1,514కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే...

ఐటీ, టెక్‌ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. డాలర్‌ మళ్ళీ పెరుగుతోంది. డాలర్ ఇండెక్స్‌ 111ను దాటింది. అలాగే పదేళ్ళ ట్రెజరీ బాండ్స్‌ ఈల్డ్స్‌ కూడా పెరుగుతున్నాయి....

తన చేతికి వచ్చిన తరవాత ట్విటర్‌లో సమూల మార్పులకు ప్రయత్నిస్తున్నారు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌. భారత సంతతికి చెందిన సీఈఓ పరాగ్‌అగర్వాల్‌ను తొలగించిన మస్క్‌... ట్విటర్‌...

డిజిటల్‌ రూపాయిను రేపటి నుంచి ప్రయోగాత్మకంగా తీసుకు వస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. హోల్‌సేల్‌ మార్కెట్‌ అవసరాల కోసం డిజిటల్‌ రూపాయిని తొలుత ప్రారంభించనున్నారు. సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ...

తెలంగాణలో సుమారు రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఈ-వేస్ట్‌ రీసైక్లింగ్‌ సంస్థ అటెరో ఇండియా వెల్లడించింది. కొత్త యూనిట్‌ను ప్రారంభిస్తామని.. దీనివల్ల 300 మందికి ప్రత్యక్షంగా ఉపాధి...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌టెల్‌ కంపెనీ మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలోవిఫలమైంది. ఈ త్రైమాసికంలో రూ. 34527 కోట్ల టర్నోవర్‌ పై రూ.2145 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది....

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో పనితీరు నిరాశాజనకంగా ఉండటంతో బంధన బ్యాంక్‌ షేర్ ఇవాళ భారీ నష్టాలతో ముగిసింది. బీఎస్‌ఈలో ఈ షేర్‌ 10 శాతం నష్టంతో...