For Money

Business News

Telangana

కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద నిధులను కేంద్ర ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. జూన్‌ నెలకు మూడో విడత కింద వివిధ రాష్ట్రాలకు...

ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీ ఫాక్స్‌కాన్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇవాళ ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కంపెనీ ఛైర్మన్‌ యంగ్‌ లియూ భేటీ...

దావోస్‌ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్నది. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ సదస్సులోని తెలంగాణ పెవిలియన్‌లో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌తో పెప్సికో...

కారు ఉన్న ఇళ్ళ సంఖ్యను బట్టి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఒడిశాతో పోటీ పడుతోంది. ఈ జాబితాలో అట్టడుగున బీహార్‌ ఉండగా, తరవాతి స్థానంలో ఒడిశా, ఏపీ...

విద్యుత్ చార్జీలను పెంచడం లేదంటూ తీపి కబురు అందించిన తెలంగాణ డిస్కమ్‌లు ఇపుడు ట్రూఅప్‌ చార్జీల పేరిట రూ. 12,015 కోట్ల బాదుడుకు సిద్ధమైంది. తాము విద్యుత్...

భారతదేశంలో ఇప్పటి వరకు బాక్సాఫీస్‌ వద్ద హాలివుడ్‌ చిత్రాల అన్ని రికార్డులను అవతార్‌-2 బద్ధలు కొట్టింది. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనం మేరకు ఈ సినిమా మొదటిరోజే...

కృత్రిమ మేధ సొల్యూషన్స్‌ సెంటర్‌ను అడోబ్‌ హైదరాబాద్‌లో పెట్టబోతోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద అడోబ్ క్యాంపస్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు ఆనందంగా...

రాయదుర్గం నుంచి షంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు వేస్తున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం జనరల్‌ కన్సల్టెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు...

ఊహించినట్లే అమరరాజా బ్యాటరీస్‌ తన కొత్త లిథియం అయాన్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో నెలకొల్ప నుంది. దేశంలో అతి పెద్ద లిథియం అయాన్‌ సెల్‌ తయారీ...

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో మున్ముంద అత్యాధునిక బ్యాటరీలకు డిమాండ్‌ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజీకి పీఎల్‌ఐ స్కీమ్‌ కోసం అమరరాజా పోటీ పడింది....