For Money

Business News

Telangana

2023 సంవత్సరానికి సంబంధించి జనరల్ సెలవులు, ఆప్షనల్ సెలవుల లిస్టును తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ విడుదల చేశారు. మొత్తం 2023లో 28 జనరల్...

జాకీ బ్రాండ్‌తో లోదుస్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ పేజ్‌ ఇండస్ట్రీస్‌ తెలంగాణలో రెండు యూనిట్లను నెలకొల్పనుంది. కంపెనీ ప్రతినిధులు ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో చర్చలు...

2020లో సంచలనం రేపిన టీఆర్‌పీ రేటింగ్‌కు సంబంధించి కీలక ఘటనలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ కేసును వాస్తవంగా ముంబై పోలీసులు నమోదు చేశారు. సీబీఐ కూడా దర్యాప్తు...

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ మార్గాలన్నీ మూసేసి... జనం నుంచి వసూలు చేస్తున్న పన్నలు, సెస్‌లను కబ్జా చేసిన కేంద్రం... ఇపుడు కొత్త పల్లవి అందుకుంది. కేంద్రం వాటా...

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇండియన్‌ ఎలక్ట్రిసిటీ ఎక్స్ఛేంజ్‌ (IEX) ద్వారా విద్యుత్‌ కొనుగోలు చేయకుండా 13 రాష్ట్రాలకు చెందిన 27 రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలపై నిషేధం విధించారు....

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిన్న ఒక్కరోజే 53 కార్పొరేటు సంస్థలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకొంది. వీటి ద్వారా 1.50 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి....

దేశంలో స్టార్టప్స్‌ను ప్రోత్సహించే టాప్‌ పెర్ఫార్మర్స్‌ రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ స్టార్టప్‌ స్టేట్‌ ర్యాంకులను విడుదల చేశారు....

అత్యాధునిక అమొలెడ్‌ డిస్‌ప్లేల తయారీకి డిస్‌ప్లే ఫ్యాబ్‌ యూనిట్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పాలని రాజేష్‌ ఎక్స్‌పోర్ట్‌ నిర్ణయించింది. ఈ కంపెనీ తన అనుబంధ సంస్థ ఎలెస్ట్‌ ఈ ప్లాంట్‌ను...