తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే కేంద్ర ఆర్థిక పరిస్థితే చాలా దరిద్రంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ... తలసరి ఆదాయం, జీడీపీ...
Telangana
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్పూర్లో మహిళా పారిశ్రామిక పార్కును రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళా...
ధనిక రాష్ట్రమైనా... అప్పులు తేవడంలో కేసీఆర్ ప్రభుత్వం తగ్గేదే లేదంటోంది. ఆదాయంతో పాటు అప్పులు కూడా తెలంగాణలో పోటీ పడి పెరుగుతున్నాయి. పైగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో...
2022-23 ఏడాదికి రూ. 2,56,958 కోట్లతో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇవాళ ఆయన అసెంబ్లీ 2022-23 బడ్జెట్ను ప్రవేశపెడుతూ.. ....
ప్రస్తుత ధరల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (GSDP) రూ. 9,80,407 కోట్లుకు చేరింది. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ...
తెలంగాణ రాష్ట్రం వివిధ పద్దుల కింద వసూళ్ళు బాగా చేస్తున్నా... కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో గ్రాంట్లు రాకపోవడంతో అధిక అప్పులు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం...
దేశ వ్యాప్తంగా విద్యుత్ సంస్కరణల అమలు కోసం సంబంధించిన చట్టం ఇంకా పార్లమెంటు ఆమోదం పొందలేదని... కాని ఆ సంస్కరణలను కేంద్రం అమలు చేస్తోందని తెలంగాణ సీఎం...
తెలంగాణా రాష్ట్రంలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో...
జర్మనీకి చెందిన అంతర్జాతీయ కంపెనీ బాష్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టనుంది. హైదరాబాద్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్తో పాటు గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం...
ఇప్పటికే వడ్డీలు కట్టడానికి నానా కష్టాలు పడుతున్న ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడి అధిక వడ్డీకి రుణాలు తేవడం ఫైనాన్షియల్ మార్కెట్లో హాట్ టాపిక్గా మారింది....