శ్రీలంక కొత్త ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్సింఘే.. దేశంలోని వాస్తవ ఆర్థిక పరిస్థితిని ప్రజల ముందు ఉంచారు. ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ...కేవలం ఒక రోజుకు...
Petrol
పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపును కేంద్రం ఆపివేయడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు పెరుగుతూనే ఉన్నందున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్పై...
ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కోవిడ్ పరిస్థితిపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ వ్యాట్ గురించి ప్రస్తావించారు....
ప్రజలకు సాయం చేసేందుకు పెట్రోల్, డీజిల్పై తాము విధించే వ్యాట్ను తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ఇవాళ దేశంలో కోవిడ్ పరిస్థితిని ఆయన రాష్ట్ర సీఎంలతో...
ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్ రేట్లను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. లీటరు పెట్రోల్, డీజిల్ ధరను 80 పైసులు పెంచడంతో హైదరాబాద్లో పెట్రోల్ లీటరు రూ....
పెట్రోల్, డీజిల్ రేట్లను ఇవాళ కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. పెట్రోల్, డీజిల్ రేట్లను లీటరుకు 40 పైసలు చొప్పున పెంచాయి. దీంతో గత రెండు...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. నిన్న బాదుడుకు విరామం ఇచ్చిన చమురు సంస్ధలు శనివారం మరో మారు ఇంధన ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్పై...
దేశంలో చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా పెట్రోల్, డీజిల్పై 80 పైసలు చొప్పున ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను పెంచాయి. గడిచిన 11...
రాత్రి క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా క్షీణించాయి. ఈనెల 24న బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 123 డాలర్లకు చేరగా, రాత్రి 106.7 డాలర్లకు క్షీణించింది. నిన్న ఒక్క...
సామాన్యడిపై పెట్రోల్, డీజిల్ ధరల వడ్డన కొనసాగుతూనే ఉంది. ఎనిమిది రోజుల్లో ఏడు సార్లు చమురు సంస్ధలు పెంచాయి. తాజాగా మంగళవారం ఉదయం పెట్రోల్పై 80పైసలు, డిజిల్పై...