For Money

Business News

NDTV

న్యూఢిల్లీ టెలివిజన్‌లో మెజారిటీ వాటాలను అదానీ గ్రూప్‌ వశమైంది. ఇది వరకే చెప్పినట్లు ఛానల్‌ ప్రమోటర్లు రాధికా, ప్రణయ్‌ రాయ్‌లు తమ 27.26 శాతం వాటాను అదానీలకు...

ఎన్‌డీటీవీ అమ్మకం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆ కంపెనీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌ జాక్‌ పాట్ కొట్టినట్లు తెలుస్తోంది. ఓపెన్‌ ఆఫర్‌ తరవాత కూడా ప్రణయ్‌ రాయ్‌...

న్యూఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) నుంచి దాదాపు పూర్తిగా వైదొలగుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్‌, ప్రణయ్‌ రాయ్‌ ప్రకటించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి 32.36 శాతం వాటా...

తమ కంపెనీలో 29.18 వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ నుంచి ఇద్దరు డైరెక్టర్లను తీసుకోవాలని ఎన్‌డీటీవీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరు పేర్లు...

ఓపెన్‌ ఆఫర్‌ తరవాత కూడా ఎన్‌డీటీవీ షేర్‌లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నిన్న అయిదు శాతం లోయర్‌ సీలింగ్‌ వద్ద ముగిసిన ఎన్‌డీటీవీ షేర్‌ ఇవాళ మరో...

ఎన్‌డీటీవీ కౌంటర్‌లో యాక్టివిటీ జోరుగా ఉంది. అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభ సమయంలో నష్టాలతో ముగిసిన ఈ షేర్‌ నిన్న, ఇవాళ అప్పర్‌ సర్క్యూట్‌ని తాకడం...

న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ప్రమోటర్‌ కంపెనీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రాజీనామా...