ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్కు సంబంధించి విచారణకు గురువారం అంటే...
ED
మనీ లాండరింగ్కు పాల్పడ్డారంటూ ప్రముఖ పేమెంట్ గేట్వే రోజర్ పేతో పాటు మరో మూడు ఫిన్ టెక్ కంపెనీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది....
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్కొచ్చర్లను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. వీడియోకాన్ గ్రూపునకు రుణాలు మంజూరు చేయడంలో అవకతవకలు, మోసం,...
చంద్రబాబు పాలనపై తొలి మరక. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)లో కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఏపీకి పరిమితమైన దర్యాప్తు ఇపుడు...
గుంటూరులోని ఎన్నారై మెడికల్ కాలేజీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి వీరు అటు ఎన్నారై మెడికల్ కాలేజీతో పాటు ఇటు...
నిషేధించిన వాహనాలను దొంగ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్ చేసిన కేసులో అశోక్ లేల్యాండ్ పాత్ర గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. బీఎస్-3 వాహనాలను నిషేధిస్తూ సుప్రీం కోర్టు...
ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో మాదిరి ఈడీ చార్జిషీటులో కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం...
నిన్న భారీగా క్షీణించిన అరబిందో ఫార్మా షేర్ ఇవాళ నిలకడగా ఉంది. మార్కెట్ భారీ లాభాల్లో ఉన్నా... ఈ షేర్ మాత్రం స్వల్ప లాభంతో ట్రేడవుతోంది. ఉదయం...
తమ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్/ ప్రమోటర్ గ్రూప్ పి శరత్ చంద్రా రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయాన్ని అరబిందో ఫార్మా ధృవీకరించింది....
ఇవాళ మార్కెట్ బలహీనంగా ఉంది. ఉదయం 18,103 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 158 పాయింట్ల నష్టంతో 17998 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితాలు సరిగా లేని...