ఢిల్లీ మద్యం కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈ వార్తలకు ఆమె స్పందిస్తూ... తనకు ఎలాంటి నోటీసు రాలేదని...
ED
ప్రముఖ క్రిప్టో ఎక్స్ఛేంజీ కాయిన్ స్విచ్ కుబేర్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇవాళ దాడులు నిర్వహించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈ దాడులు జరిగాయి. తమ...
హైదరాబాద్కు చెందిన పీసీహెచ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కు చెందిన 11 ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. ఈ ఆస్తుల విలువ రూ....
హైదరాబాద్కు చెందిన కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్కు చెందిన రూ.1984 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు. ఈడీ ఇవాళ జప్తు...
మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. ముంబై అండర్వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని, మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఇవాళ నవాబ్ మాలిక్ను...
క్రిప్టో కరెన్సీ పేరుతో సుమారు 900 మంది పెట్టుబడిదారులను మోసం చేసిన కే.నిషాద్ అనే వ్యాపారవేత్త ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. కేరళకు చెందిన ఈ...
తమిళనాడు మెర్కంటైల్ బ్యాంకు మాజీ ఛైర్మన్ నేసమణిమారన్ ముత్తు అలియాస్ ఎంజీఎం మారన్ ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. ఫెమా చట్టం 1999 కింద...
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ యూనిటెక్ వ్యవస్థాపకుడు రమేష్ చంద్రను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఆయన కోడలు ప్రీతి చంద్రను కూడా...
ఇవాళ హైదరాబాద్లోని కార్వీ గ్రూప్ సంస్థలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహిస్తోంది. దాదాపు ఆరు చోట్ల దాడులు జరుగుతున్నట్లు సమచారం. మనీ లాండరింగ్ చట్టం కింద...