ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం దావోస్ పర్యాలనలో బిజీగా ఉన్నారు. ఇవాళ ఆయన ఆర్సెలార్ మిట్టల్ సీఈఓ ఆదిత్య మిట్టల్తో భేటీ అయ్యారు. భేటీ...
Andhra Pradesh
అమరరాజా బ్యాటరీస్ కేసుకు సంబంధించిసుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. కంపెనీ యాజమాన్యంపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. కంపెనీకి రాష్ట్ర కాలుష్య...
ప్రతి ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందో బడ్జెట్లో స్పష్టం చేస్తుంది. సాధారణంగా బడ్జెట్ వెలుపల తీసుకునే రుణాలు తక్కువగా ఉంటాయి. పైగా విద్యుత్,...
కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.3000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ. 1000 కోట్లు 20 ఏళ్ళ గడవు ఉన్న బాండ్ల...
తాము తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామని... విద్యుత్ ప్లాంట్ల బకాయిలతో పాటు రెన్యూవబుల్ ఎనర్జి కంపెనీలకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేమని ఏపీ విద్యుత్ పంపిణీ...
ఏపీలో పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలిడేను కొనసాగిస్తున్నట్టు అధికారులు సీఎం జగన్కు వివరించారు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.గృహ...
తూర్పు గోదావరి జల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ నెలకొల్పిన ఆల్కలీ యూనిట్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్...
సినిమా టికెట్ల విషయంలో మహా అయితే ప్రభుత్వం తన అభిప్రాయం చెప్పొచ్చని, అంతేకాని టికెట్ల ధరలు, చార్జీలను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఏపీ హైకోర్టు...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంటే 202-23లో దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటు భర్తీ కింద తొలి విడతగా రూ.7,183 కోట్లు విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా...
విద్యుత్ కోతలతో ఆంధ్రప్రదేశ్ అల్లాడి పోతుంది. ఎపుడు కరెంటు వస్తుందో...ఎపుడు పోతుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు 50శాతం కోత విధిస్తున్నట్లు విద్యుత్ అధికారులు అధికారికంగా...
