పబ్లిక్ ఇష్యూ కోసం ఇప్పటికే స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన ఓయో సంస్థ తాజాగా అదనపు పత్రాలను సమర్పించింది. ప్రస్తుత...
IPOs
పతంజలి గ్రూప్ అధినేత బాబా రామ్దేవ్ రేపు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రానున్న అయిదేళ్ళలో గ్రూప్ భవిష్యత్ ప్రణాళికలను వివరించడంతో పాటు తమ గ్రూప్ నుంచి క్యాపిటల్...
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) లిస్టింగ్ చాలా డల్గా సాగింది. ఈ బ్యాంక్ పబ్లిక్ ఆఫర్ ధర రూ. 510 కాగా.. ఇవాళ రూ. 495 వద్ద...
ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్ జ్యూవెల్లర్స్..క్యాపిటల్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రాస్పెక్టస్ను సెబీ వద్ద దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.210 కోట్ల నిధులను సేకరించాలని...
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (TMB) పబ్లిక్ ఆఫర్కు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ కంపెనీ 1.58 కోట్ల షేర్లను రూ. 500- రూ. 525...
ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్, తయారీ రంగానికి చెందిన సిర్మ సీఎజీఎస్ టెక్నాలజీ పబ్లిక్ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ ఇష్యూ 32.61 రెట్లు...
అహ్మదాబాద్కు చెందిన కాన్కర్డ్ బయోటెక్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. ఈ...
హైదరాబాద్కు చెందిన రెయిన్బో చిల్ట్రన్స్ మెడికేర్ లిమిటెడ్ (రెయిన్బో హాస్పిటల్స్) పబ్లిక్ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లకు సరిగ్గా మూడు నెలలకు లాభాలు వచ్చాయి. కంపెనీ పబ్లిక్...
అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అయిన అదానీ క్యాపిటల్ వచ్చ 2024లోగా క్యాపిటల్ మార్కెట్కు తెస్తామని ఆ కంపెనీ...
డెల్టా కార్పొరేషన్ అనుబంధ సంస్థ డెల్టా టెక్ గేమింగ్ కంపెనీ పబ్లిక్ ఆఫర్కు రానుంది. ఈ మేరకు సెబి వద్ద ప్రాస్పెక్టస్ను దాఖలు చేసింది. రూ.300 కోట్లను...